స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల
స్టేట్బ్యాంక్ ఆఫ్ ఇండియా పలుపోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 39 డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్లైన దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి రోజు 28 డిసెంబర్ 2018.
సంస్థ
పేరు
:
స్టేట్
బ్యాంక్
ఆఫ్
ఇండియా
(ఎస్బీఐ)
మొత్తం
పోస్టుల
సంఖ్య
:
39
పోస్టు
పేరు
:
డిప్యూటీ
మేనేజర్
జాబ్
లొకేషన్:
దేశవ్యాప్తంగా
దరఖాస్తులకు
చివరితేదీ
:
28
డిసెంబర్
2018
విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ లేదా చార్టర్డ్ అకౌంటెన్సీ
వయస్సు : 21 నుంచి 45 ఏళ్లు
వేతనం: నెలకు రూ. 31,705 - రూ.45,950/-
అప్లికేషన్
ఫీజు
జనరల్
/ఓబీసీ
అభ్యర్థులకు:
రూ.600/-
ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులు/అభ్యర్థులకు
:
రూ.100/-
ఎంపిక
విధానం:
రాతపరీక్ష
ఇంటర్వ్యూ
గ్రూప్
డిస్కషన్
ముఖ్య
తేదీలు
దరఖాస్తుల
స్వీకరణ
ప్రారంభం
:
4
డిసెంబర్
2018
దరఖాస్తులకు
చివరితేదీ
:
12
డిసెంబర్
2018