వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెబీలో 147 అసిస్టెంట్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

|
Google Oneindia TeluguNews

సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)లో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్‌లో భాగంగా అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ పోస్టులను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరితేదీ 23 మార్చి 2020.

సంస్థ పేరు: సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ)
పోస్టు పేరు: అసిస్టెంట్ మేనేజర్ గ్రేడ్ ఏ
పోస్టుల సంఖ్య: 147
జాబ్ లొకేషన్: దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు చివరి తేదీ: 23 మార్చి 2020

 SEBI Recruitment 2020:Apply for 147 Assistant Manager Grade A Post

విద్యార్హతలు: గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి న్యాయశాస్త్రం (లా)లో మాస్టర్ డిగ్రీ/ బ్యాచిలర్ డిగ్రీ/సీఏ/సీఎఫ్‌ఏ/సీఎస్/ ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్

వయస్సు: 29 ఫిబ్రవరి 2020 నాటికి అభ్యర్థి వయస్సు 30 ఏళ్లకు మించి ఉండరాదు

ఎంపిక ప్రక్రియ: రాతపరీక్ష/ఇంటర్వ్యూ

అప్లికేషన్ ఫీజు:

ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు: రూ.100/-
ఇతరులకు: రూ.1000/-

ముఖ్యతేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ: 7 మార్చి 2020

దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ: 23 మార్చి 2020

మరిన్ని వివరాలకు :
లింక్: http://bit.ly/2TRx9z

English summary
SEBI recruitment 2020 notification has been released on official website for the recruitment of 147 vacancies at Securities and Exchange Board of India (SEBI). The candidate who is looking for Assistant Manager Grade A Vacancies can apply application on or before 23-03-2020.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X