బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

విద్యార్థి ఫోన్ నుంచి మహిళా లెక్చరర్లకు బూతు మెసేజ్‌లు: అరెస్ట్

మహిళా లెక్చరర్లకు మొబైల్ ఫోన్ ద్వారా అశ్లీల సందేశాలు పంపిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు.

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: మహిళా లెక్చరర్లకు మొబైల్ ఫోన్ ద్వారా అశ్లీల సందేశాలు పంపిన సెక్యూరిటీ గార్డును పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. మల్లేశ్వరంలోని ఓ ప్రైవేటు కళాశాలలో మహేంద్ర అనే యువకుడు సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు.

Security guard nabbed for harassing women lecturers

ఇదే కాలేజ్ లో చదువుతున్న ఓ విద్యార్థి ఫోన్ ద్వారా నలుగురు మహిళా లెక్చరర్లకు అశ్లీల సందేశాలు పంపించాడు. దీంతో, షాక్‌కు గురైన సదరు మహిళా లెక్చరర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫోన్ నంబర్ ఆధారంగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు... ఆ సెల్ ఫోన్ ఓ విద్యార్థిదని గుర్తించారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా... అశ్లీల సందేశాలు పంపింది సెక్యూరిటీ గార్డు అని తేలింది. దీంతో, అతడిని అదుపులోకి తీసుకున్నారు.

English summary
The Malleshwaram police have arrested a security guard of a private college for allegedly harassing women lecturers by sending them text messages from a mobile phone belonging to a college student.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X