రికార్డులు నమోదు: తొలిసారి 35వేలు దాటిన సెన్సెక్స్, లాభాల్లోనే నిఫ్టీ
ముంబై: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) సెన్సెక్స్ అరుదైన మైలురాయిని తాకింది. మార్కెట్ చరిత్రలో తొలిసారిగా 35వేల మార్క్ను దాటింది. మంగళవారం నాటి ట్రేడింగ్లో ఈ రికార్డు నమోదవడం గమనార్హం.
ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్ల అండతో బుధవారం లాభాల్లో పరుగులు తీసిన సూచీలు సంచలనాల దిశగా సాగాయి. ఆరంభం నుంచే దూకుడుగా ఉన్న సూచీలు మధ్యాహ్నం సమయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ మార్కెట్ అంచనాలను పెంచాయి.
ప్రస్తుతం సెన్సెక్స్ 255 పాయింట్ల లాభంతో 35,026 వద్ద, నిఫ్టీ కూడా 70 పాయింట్ల లాభంతో 10,771 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్ తదితర షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి.

ఇటీవల వెలువడిన ఐటీ కంపెనీల సానుకూల త్రైమాసిక ఫలితాలతో పాటు గురువారం జరగబోయే జీఎస్టీ సమావేశంపై ఆశాజనకంగా ఉన్న మదుపర్లు పెట్టుబడుల బాట పట్టినట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications