రికార్డులు నమోదు: తొలిసారి 35వేలు దాటిన సెన్సెక్స్, లాభాల్లోనే నిఫ్టీ
ముంబై: బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ(బీఎస్ఈ) సెన్సెక్స్ అరుదైన మైలురాయిని తాకింది. మార్కెట్ చరిత్రలో తొలిసారిగా 35వేల మార్క్ను దాటింది. మంగళవారం నాటి ట్రేడింగ్లో ఈ రికార్డు నమోదవడం గమనార్హం.
ఐటీ, బ్యాంకింగ్ రంగాల షేర్ల అండతో బుధవారం లాభాల్లో పరుగులు తీసిన సూచీలు సంచలనాల దిశగా సాగాయి. ఆరంభం నుంచే దూకుడుగా ఉన్న సూచీలు మధ్యాహ్నం సమయంలో సరికొత్త రికార్డులను సృష్టిస్తూ మార్కెట్ అంచనాలను పెంచాయి.
ప్రస్తుతం సెన్సెక్స్ 255 పాయింట్ల లాభంతో 35,026 వద్ద, నిఫ్టీ కూడా 70 పాయింట్ల లాభంతో 10,771 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, టీసీఎస్ తదితర షేర్లు లాభాల్లో దూసుకెళ్తున్నాయి.

ఇటీవల వెలువడిన ఐటీ కంపెనీల సానుకూల త్రైమాసిక ఫలితాలతో పాటు గురువారం జరగబోయే జీఎస్టీ సమావేశంపై ఆశాజనకంగా ఉన్న మదుపర్లు పెట్టుబడుల బాట పట్టినట్లు మార్కెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
-
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
‘మన శంకర వరప్రసాద్ గారు’ ఫైనల్ కలెక్షన్స్.. అనుకున్నదొక్కటి.. -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
ఉగాది నుంచి కన్యారాశి, సింహరాశి వారి జాతక ఫలం -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
నిర్మలమ్మ వరాలు: మినిమం బ్యాంక్ బ్యాలెన్స్ పై సంచలన నిర్ణయం -
రోహిత్కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
మెగాస్టార్కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
విశాఖ టు బెంగళూరు వయా తిరుపతి వందేభారత్ స్లీపర్ రెడీ - రూట్ , ముహూర్తం..!!












Click it and Unblock the Notifications