వరుస అత్యాచారాలకు పాల్పడ్డాడు....జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు
మైనర్ బాలికలపై వరుసగా అత్యాచారాలకు పాల్పడుతున్న రాథేశ్యం అనే వ్యక్తికి మద్యప్రదేశ్ లోని ఓ కోర్టు యావజ్జీవ ఖైదీ విధిస్తూ తీర్పు చెప్పింది. మద్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆనంద్ నగర్ కు చెందిన రాథేశ్యాం 2015
భోపాల్ :కామంతో కళ్ళుమూసుకుపోయి అభం శుభం తెలియని మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి జీవిత ఖైదీ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.మద్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకొంది.
మద్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆనండ్ నగర్ కు చెందిన రాధేశ్యం మీనాకు 36 ఏళ్ళ వయస్సు.మైనర్ బాలికలను అతి కిరాతకంగా అత్యాచారం చేశాడు. వరుసగా ముగ్గురి బాలికలు రాధేశ్యాం చేతిలో బలయ్యారు.

2015 నవంబర్ 26వ, తేదిన పిప్లానీ అనే ప్రాంతంలో బిస్కెట్లు ఇస్తానని చెప్పి 9 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేశాడు. మైనర్ బాలికకు ఆశ్లీల వీడియో చూపించాడు. మద్యం తాగించాడు .ఆ తర్వాత రేప్ చేశాడు. ఈ ఘటన మరువకముందే మరో ఘటనకు పాల్పడ్డాడు.
2016 జనవరి 14వ, తేదిన 11 ఏళ్ళ బాలికను రేప్ చేశాడు.ఈ ఘటన జరిగిన రెండు మాసాల తర్వాత మార్చి 23 వ, తేదిన 9 ఏళ్ళ బాలికను కూడ లైంగికంగా వేధించాడు. ఈ బాలికల నగ్నచిత్రాలు తీశాడు. నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అయితే మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన రాధేశ్యామ్ కు జిల్లా జడ్జి పాలివాల్ యావజ్జీవ శిక్ష విధించారు.
-
పీఎం కిసాన్ - అన్నదాత సుఖీభవ నిధుల జమ: ఖాతాల్లో రూ 6 వేలు, తాజా నిర్ణయం..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
విజయ్, త్రిష పెళ్లి డేట్ ఫిక్స్.. ఎన్నికలకు ముందే..!! -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
T20 World Cup: భారత్ కు అదే మైనస్, మాకు ప్లస్-ఫైనల్ పై తేల్చేసిన కివీస్ కెప్టెన్..! -
H1B Visa న్యూ రూల్- గుడ్ న్యూస్ -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
విజయ్ నన్ను రోడ్డున పడేశాడు: మళ్లీ కోర్టుకెక్కిన సంగీత -
వారానికో సూపర్ హిట్ సినిమా ఎలా ఇస్తావ్ అన్నా..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్!












Click it and Unblock the Notifications