వరుస అత్యాచారాలకు పాల్పడ్డాడు....జైలు ఊచలు లెక్కపెడుతున్నాడు
మైనర్ బాలికలపై వరుసగా అత్యాచారాలకు పాల్పడుతున్న రాథేశ్యం అనే వ్యక్తికి మద్యప్రదేశ్ లోని ఓ కోర్టు యావజ్జీవ ఖైదీ విధిస్తూ తీర్పు చెప్పింది. మద్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆనంద్ నగర్ కు చెందిన రాథేశ్యాం 2015
భోపాల్ :కామంతో కళ్ళుమూసుకుపోయి అభం శుభం తెలియని మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి జీవిత ఖైదీ విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది.మద్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఘటన చోటుచేసుకొంది.
మద్యప్రదేశ్ రాష్ట్రంలోని ఆనండ్ నగర్ కు చెందిన రాధేశ్యం మీనాకు 36 ఏళ్ళ వయస్సు.మైనర్ బాలికలను అతి కిరాతకంగా అత్యాచారం చేశాడు. వరుసగా ముగ్గురి బాలికలు రాధేశ్యాం చేతిలో బలయ్యారు.

2015 నవంబర్ 26వ, తేదిన పిప్లానీ అనే ప్రాంతంలో బిస్కెట్లు ఇస్తానని చెప్పి 9 ఏళ్ళ బాలికపై అత్యాచారం చేశాడు. మైనర్ బాలికకు ఆశ్లీల వీడియో చూపించాడు. మద్యం తాగించాడు .ఆ తర్వాత రేప్ చేశాడు. ఈ ఘటన మరువకముందే మరో ఘటనకు పాల్పడ్డాడు.
2016 జనవరి 14వ, తేదిన 11 ఏళ్ళ బాలికను రేప్ చేశాడు.ఈ ఘటన జరిగిన రెండు మాసాల తర్వాత మార్చి 23 వ, తేదిన 9 ఏళ్ళ బాలికను కూడ లైంగికంగా వేధించాడు. ఈ బాలికల నగ్నచిత్రాలు తీశాడు. నిందితుడిని ఎట్టకేలకు పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. అయితే మైనర్ బాలికలపై అత్యాచారానికి పాల్పడిన రాధేశ్యామ్ కు జిల్లా జడ్జి పాలివాల్ యావజ్జీవ శిక్ష విధించారు.
-
హిట్ కొట్టాడురా సామీ!.. మిస్టరీ థ్రిల్లర్ అదిరిపోయింది..! -
ఓటీటీలోకి పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..? -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, ఇలా చేయండి.. వెంటనే..!! -
తిరుమలకు వెళ్లేవారికి గుడ్ న్యూస్, ఇక నేరుగా...సులభంగా..!! -
ప్రభాస్ ఫాలో అవుతున్న ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..? -
ఆసియాలోనే అతిపెద్ద, ప్రపంచంలో నాలుగో అతిపెద్ద విమానాశ్రయాన్ని ప్రారంభించనున్న ప్రధాని మోదీ -
ఏపీలో పెరగనున్న అసెంబ్లీ సీట్లు, జిల్లాల వారీ జాబితా - కలిసొచ్చేదెవరికి..!! -
కోర్టు బ్యూటీ శ్రీదేవీ "బ్యాండ్ మేళం" తో మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో !!! -
Holidays: వరుసగా మూడు రోజులు విద్యాసంస్థలు, బ్యాంకులు క్లోజ్ -
శత్రువులు ఎక్కడో లేరు నా వెనుకే ఉన్నారు - మెగా డాటర్ నిహారిక -
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!!












Click it and Unblock the Notifications