వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర రోడ్డు ప్రమాదం... ట్రక్కును ఢీకొట్టిన బస్సు... ఏడుగురు మృతి...

|
Google Oneindia TeluguNews

ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు-ట్రక్కు ఢీకొన్న ఘటనలో ఏడుగురు మృతి చెందగా... పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. శనివారం(సెప్టెంబర్ 5) తెల్లవారుజామున రాయ్‌పూర్‌లోని చెరీ ఖేడీ వద్ద ఈ ప్రమాదం జరిగింది.

మృతులంతా వలస కార్మికులేనని తెలుస్తోంది. ప్రమాదానికి గురైన ఆ బస్సు ఒడిశాలోని గంజాం నుంచి గుజరాత్‌లోని సూరత్‌కు వలస కార్మికులను తరలిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. రాయ్‌పూర్ ఎస్ఎస్‌పీ అజయ్ యాదవ్ మాట్లాడుతూ... ప్రమాదంలో ఏడుగురు మృతి చెందగా,మరో ఏడుగురు తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు.

Seven dead, several injured after bus collides with truck in Chhattisgarhs Raipur

Recommended Video

Floods: ప్రమాదకరస్థాయిలో రామప్ప చెరువు,కోనా రెడ్డి చెరువు కు గండి ! పోటెత్తుతున్న వరద నీరు...!!

బస్సును ట్రక్కును ఢీకొట్టడంతో ప్రమాదం జరిగిందన్నారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

English summary
In a tragic incident, at least seven labourers were killed and several others were gravely injured after a bus-truck collision in Raipur, Chhattisgarh on Saturday (September 5) morning. The bus was carrying labourers ferrying them to Surat in Gujarat from Ganjam in Odisha.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X