వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెగబడిన 30 మంది దోపిడీ దొంగలు: రైలులో స్వైర విహారం

By Pratap
|
Google Oneindia TeluguNews

బాలాపూర్: మహారాష్ట్రలో ఓ రైలులో దోపిడీ దొంగలు స్వైర విహారం చేశారు. షిరిడీ - మైసూరు రైలులో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. దాదాపు మంది దొంగలు మంగళవారం అర్థరాత్రి 12 గంటల ప్రాంతంలో భారీ దోపిడీకి పాల్పడ్డారు.

రైల్లోకి ప్రవేశించిన దాదాపు 30 మంది దోపిడీ దొంగలు ఎస్ 1 బోగీ నుంచి ఎస్ 14 బోగీల వరకు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు. ప్రయాణికులను బెదిరించి భారీగా బంగారం, నగదు దోచుకున్నారు. మహరాష్ట్రలోని బాలాపూర్ వద్ద ఈ సంఘటన జరిగింది.

Shirdi - Mysore train robbed

బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దోపిడీ దొంగలను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

English summary
Robbery took place in Shirdi-Mysore express train . It is learnt that around 50 thieves looted gold , money from passengers . As per report thieves have robbed people from s1 to s14 bogies in train.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X