వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నల్ల కుబేరులకు 'షాక్' : రూ.5 వేలకు మించి డిపాజిట్ ఒక్కసారే

దేశంలో నోట్ల రద్దు నేపథ్యంలో నల్లదనం ఉన్న వారు ఇతరుల ఖాతాల్లో పాత నోట్లను జమచేయడం గమనించిన ఆర్బీఐ తాజాగా ఇప్పుడు బ్యాంకుల్లో రూ.5 వేలకు మించిన నగదు డిపాజిట్లపై కూడా పరిమితి విధించింది.

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: బ్యాంకుల్లో నగదు డిపాజిట్లపై ఆర్బీఐ పరిమితి విధించింది. తాజా ఆదేశాల ప్రకారం ఇకమీదట రూ.5 వేలకు పైబడిన నగదును ఒక్కసారి మాత్రమే డిపాజిట్ చేయాలి. పైగా దీనికి గడువు కూడా డిసెంబర్ 30 మాత్రమే.

దీంతో నల్ల కుబేరుల గుండెల్లో మళ్ళీ రైళ్ళు పరిగెత్తడం మొదలైంది. ఇప్పటివరకు రోజువారీ పాతనోట్ల డిపాజిట్లపై ఆర్బీఐ ఎలాంటి పరిమితి విధించలేదు.

Shock to Block Money Holders : Beyond Rs.5000 Deposit Only Once

అయితే దేశంలో నోట్ల రద్దు నేపథ్యంలో నల్లదనం ఉన్న వారు ఇతరుల ఖాతాల్లో పాత నోట్లను జమచేయడం గమనించిన ఆర్బీఐ తాజాగా ఇప్పుడు బ్యాంకుల్లో రూ.5 వేలకు మించిన నగదు డిపాజిట్లపై కూడా పరిమితి విధించింది. ఆర్బీఐ తాజా చర్యతో నల్ల కుబేరులకు 'షాక్' తగిలినట్లయింది.

English summary
Can deposit old notes worth more than Rs 5000 only once till Dec 30
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X