స్మృతి ఇరానీ కూతురు ఫోటోపై కామెంట్స్ ! డిలీట్ చేసి, ఆకతాయిలకు వార్నింగ్ ఇచ్చిన మినిష్టర్!
న్యూఢిల్లీ : ఆకతాయిల అల్లరి మధ్యతరగతి విద్యార్థినులకే కాదు .. సెలబ్రిటీ పిల్లలను కూడా వదలడం లేదు. వారిని ఎడిపించే సమయంలో తమను ఏమైనా చేస్తారనే భయం, వణుకు లేకపోవడం కాస్త ఆందోళనకు గురిచేస్తోంది. తాజాగా కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురును ఏడిపించాడు ఆకతాయి.
జోయిష్కు ర్యాగింగ్ ..
కేంద్రమంత్రి స్మృతి ఇరానీ కూతురు జోయష్ ఇరానీని తన క్లాస్మెంట్ ఏడిపించాడు. ఇన్ స్ట్రాగ్రామ్ అకౌంట్లో తల్లితోపాటు జోయిస్ ఫోటో దిగారు. ఈ ఫోటోను స్మృతి ఇరానీ ఇన్ స్ట్రాగ్రామ్లో షేర్ చేశారు. దీనిని జోయిస్ క్లాస్ మెట్ చూసి .. ఎగతాళిగా నవ్వాడట. అంతేకాదు తమ తరగతి గదిలో ఫోటోను చూపిస్తూ .. జోయిస్ ఎలా ఉందో చూడాలని అందరికీ చూపించడట. దీంతో నొచ్చుకున్న జోయిష్ ఇంటికొచ్చి .. జరిగిన విషయాన్ని తన తల్లితో చెప్పింది. అయితే వెంటనే ఇన్ స్ట్రాగ్రామ్లో ఆ ఫోటోను స్మృతి తీసేశారు.
Recommended Video


చేయొద్దు .. కానీ ...
వాస్తవానికి ఫోటో డిలేట్ చేయడం స్మృతికి ఎంతమాత్రం ఇష్టం లేదు. కానీ కూతురు కంటతడి చూడలేక తప్పలేదు. అయితే ఆ ఆకతాయికి తగినరీతిలో సమాధానం చెప్పారు కేంద్రమంత్రి. జోయిష్ ఫోటో చూపించి ఓ ఇడియట్ ఆమెను ఎగతాళి చేశాడు. ఆమె ఎలా చూస్తున్నదో చెప్పాలని విద్యార్థులను కూడా రెచ్చగొట్టాడని .. అయితే తన కూతురు ఎవరికీ భయపడదని స్పష్టంచేశారు. ఫోటోను కేవలం తన కూతురు అడిగిందనే డిలేట్ చేశాను .. తప్ప .. భయపడి కాదని తేల్చిచెప్పారు.
జోయిష్ మంచి క్రీడాకారిణి, లిమ్కా బుక్స్లో కూడా చోటు సంపాదించారు. కరాటేలో సెకండ్ బ్లాక్ బెల్ట్ సాధించిందని గుర్తుచేశారు. వరల్డ్ చాంపియన్ షిప్ లో రెండుసార్లు కాంస్య పతకం కూడా గెలుచుకున్నారు. తన కూతురు అందంగా ఉండటంతోపాటు మంచిందని .. మీరు ఎంత ఎడిపించినా తిరిగి పోరాడగలదని స్పష్టంచేశారు. జోయిష్ ఇరానీ తల్లినైనందుకు గర్విస్తున్నానని స్మృతి పేర్కొన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడు పోరు ఏకపక్షమే- తేల్చేసిన లోక్ పోల్ సర్వే..! -
విజయ్ దేవరకొండపై ఆ స్టార్ హీరో భార్య సీక్రెట్ లవ్.. పెళ్లయినా ఆగని..! -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
తాజా కోడిగుడ్డును గుర్తుపట్టడం ఇక ఈజీ -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
వేసవి సెలవుల షెడ్యూల్ లో కీలక మార్పులు, తాజా ఉత్తర్వులు..!! -
బంగారం ధరలు.. మళ్లీ మొదటికి -
సిమెంట్- స్టీల్ ధరలు భారీగా పెంపు, ఇక నుంచి..!? -
ఏపీ ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలు, రేపే ప్రారంభం..!! -
పవన్ కళ్యాణ్ని నిండాముంచిన హరీష్ శంకర్.. -
పేలిన ధరల బాంబు- ఒక్కో సిలిండర్ పై రూ. 195.50 పెంపు












Click it and Unblock the Notifications