స్పైస్జెట్ రిపబ్లిక్ డే ఆఫర్: ‘ఇండియా విల్ ఫ్లై సేల్’
న్యూఢిల్లీ: ప్రముఖ దేశీయ విమానయాన సంస్థ స్పైస్జెట్ రిపబ్లిక్ డే సందర్భంగా అద్భుతమైన ఆఫర్ను ప్రకటించింది. ‘ఇండియా విల్ ఫ్లై సేల్' పేరుతో సోమవారం ప్రకటించిన ఈ ఆఫర్ ద్వారా అతి తక్కువ ధరకే దేశీయ, అంతర్జాతీయ రూట్లలో ఎంపిక చేసిన టిక్కెట్లపై డిస్కౌంట్లను ప్రకటించింది.
ఈ ఆఫర్లో భాగంగా దేశీయంగా టిక్కెట్ ప్రారంభ ధర రూ.826 కాగా, అంతర్జాతీయ టిక్కెట్ ప్రారంభ ధర రూ.3,026 అని ఒక ప్రకటనలో పేర్కొంది. అంతేకాదు జనవరి 25 నుంచి 27 వరకు ప్రకటించిన ఈ సేల్లో ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 12 వరకు బుక్ చేసుకునే టిక్కెట్లకు ప్రత్యేక ఆఫర్ వర్తించనుంది.
‘ఇండియా విల్ ఫ్లై సేల్' హైలెట్స్:
*
ఈ
ప్రత్యేక
ఆఫర్
సోమవారం
(జనవరి
25)
నుంచి
బుధవారం
(జనవరి
27)
వరకు
ఉంటుంది.
*
ఫిబ్రవరి
1
నుంచి
ఏప్రిల్
12వ
తేదీలోపు
ప్రయాణించేవారు
ఈ
టిక్కెట్లను
బుక్
చేసుకోవచ్చు.
*
ఒక
వైపు
వెళ్లే
వారికి
మాత్రమే
ఈ
సేల్లో
డిస్కౌంట్
వర్తిస్తుంది.
*
గ్రూప్
బుకింగ్లు,
శిశువుల
కోసం
టిక్కెట్లు
కొనే
వారికి
ఈ
ఆఫర్
వర్తించదు.
*
ఈ
టిక్కెట్లను
అమసరమైతే
వేరే
రూట్కు
మార్చుకోవచ్చు.
దీనికి
కొంత
రుసుము
అదనంగా
చెల్లించాల్సి
ఉంటుంది.
*
ఈ
సేల్లో
బుక్
చేసిన
టిక్కెట్లను
ఒక
వేళ
రద్దు
చేసుకుంటే
రిఫండ్
రాదు.
అదనపు
పన్నులు
మాత్రం
తిరిగి
చెల్లిస్తారు.