Student: క్లాస్ మధ్యలో వెళ్లిపోయి హాస్టల్ లో ఉరి వేసుకున్న కాలేజ్ అమ్మాయి, అసలు ఏం జరిగింది ?
కాలేజ్ లో క్లాసులు జరుగుతున్న సమయంలో మధ్యలోనే ఆమె కాలేజ్ లో నుంచి బయటకు వచ్చింది. కాలేజ్ నుంచి కాలేజ్ హాస్టల్ కు వెళ్లిన అమ్మాయి ఆమె రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
బెంగళూరు/రాయచూర్: కాలేజ్ లో చదువుతున్న అమ్మాయి కాలేజ్ హాస్టల్ లోనే నివాసం ఉంటున్నది. ప్రతిరోజు కాలేజ్ కు వెళ్లి స్నేహితులతో కలిసి హాస్టల్ కు వెలుతోంది. ఎప్పటిలాగే ఉదయం హాస్టల్ లో టిఫిన్ తిన్న యువతి కాలేజ్ కు వెళ్లింది. కాలేజ్ లో క్లాసులు జరుగుతున్న సమయంలో మధ్యలోనే ఆమె కాలేజ్ లో నుంచి బయటకు వచ్చింది. కాలేజ్ నుంచి నేరుగా కాలేజ్ హాస్టల్ కు వెళ్లిన అమ్మాయి ఆమె రూమ్ లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది.
Wife: అక్రమ సంబంధం, ఆంటీ మీద డౌట్, నాతో డ్యూటీ చెయ్యమంటే బాయ్ ఫ్రెండ్ తో ఓవర్ డ్యూటీ చేస్తావా ?
ఇంటర్ కాలేజ్ అమ్మాయి
క్లాస్ లు పూర్తి కాకుండా హాస్టల్కు వెళ్లిన విద్యార్థిని ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని లింగసుగూర్ పట్టణంలో జరిగింది. లింగసనూరులోని వీసీబీ కాలేజీ హాస్టల్లో ఇంటర్ (పీయూసి) మొదటి సంవత్సరంచదువుతున్న ఐశ్వర్యా(18) అనే యువతి ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు.
తాండా అమ్మాయి
లింగసుగూర్ తాలూకాలోని గోనవట్ల తండాకు చెందిన ఐశ్వర్యా అనే విద్యార్థిని వీసీబీ కళాశాలలో ఇంటర్ ఇయర్ సైన్స్ చదువుతోంది. ఐశ్యర్యా ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందుకున్న లింగసూగూర్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కళాశాల యాజమాన్యంతో చర్చించి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించి విచారణ చేపట్టారు. లింగసుగూర్ పోలీస్ స్టేషన్లో ఐశ్వర్యా ఆత్మహత్య చేసుకుందని కేసు నమోదైంది.
కాలేజ్ యాజమాన్యం మీద ఫైర్
లింగాసాగూర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఐశ్వర్యా ఆత్మహత్యకు ఆ కాలేజ్ ప్రిన్సిపాల్ కారణమని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మధ్యాహ్నం ఇంటర్ విద్యార్థిని ఐశ్వర్యా కాలేజ్ లో నుంచి మధ్యలోనే ఎందుకు బయటకు వచ్చింది ?, నేరుగా హాస్టల్ కు వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిందా, మార్గం మధ్యలో ఎవరినైనా కలిసిందా అని తెలియడం లేదని పోలీసులు అంటున్నారు.
కాలేజ్ యాజమాన్యం ఓవర్ యాక్షన్
అంతకు ముందు హాస్టల్ లో ఐశ్వర్యా మృతదేహాన్ని చూడటానికి ఆమె తల్లిదండ్రులకు అనుమతి ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తోందని ఐశ్వర్యా బంధువులు ఆరోపిస్తూ రెసిడెన్షియల్ కాలేజ్ హాస్టల్ ను ముట్టడించి నిరసన వ్యక్తం చేశారు. కాలేజ్ హాస్టల్ లోపలికి మిమ్మల్ని అనుమతి ఇవ్వమని కాలేజ్ యాజమాన్యం చెప్పడంతో ఐశ్వర్యా కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలేజ్ ప్రిన్సిపాల్ వచ్చి ఏం జరిగిందో చెప్పే వరకు ఐశ్వర్యా మృతదేహాన్ని బయటకు తీసేందుకు అనుమతించబోమని ఆమె తల్లిదండ్రులు, బంధువులు రాత్రి వరకు పట్టుబట్టారు. అయితే పోలీసులు జోక్యం చేసుకోవడంతో ఐశ్వర్యా కుటుంబ సభ్యులు