వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అసోంలో కూలిన సుఖోయ్-30 యుద్ధ విమానం: పైలట్లు సురక్షితం

|
Google Oneindia TeluguNews

తేజ్‌పూర్: భారత వాయుసేనకు చెందిన సుఖోయ్‌-30ఎంకెఐ యుద్ధవిమానం మంగళవారం మధ్యాహ్నం అసోం రాష్ట్రంలో కూలిపోయింది. తేజ్‌పూర్‌కు 35 కిలోమీటర్ల దూరంలో సంభవించిన ఈ ప్రమాదం నుంచి ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు.

తేజ్‌పూర్‌లోని సలనిబారి ఎయిర్ ఫోర్స్ స్టేషన్ నుంచి బయల్దేరిన ఈ యుద్ధ విమానం కాసేపటికే రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. ఈ ప్రమాదం మంగళవారం 12.30గంటల ప్రాంతంలో జరిగినట్లు రక్షణ శాఖ అధికారి ఒకరు తెలిపారు.

Sukhoi-30 Fighter Aircraft Crashes in Assam; Pilot, Co-Pilot Safe

అయితే ప్రమాదం నుంచి పైలల్, కో పైలట్ సురక్షితంగా బయటపడ్డారని చెప్పారు. కాగా, ఈ ప్రమాదంపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

ఎయిరిండియా విమానంలో సాంకేతికలోపం

లక్నో: ఢిల్లీ-భువేశ్వర్‌ ఎయిరిండియా విమానం ఉత్తర్‌ప్రదేశ్‌ రాజధాని లక్నోలో మంగళవారం మధ్యాహ్నం అత్యవసరంగా దిగింది. విమానంలో సాంకేతికలోపం తలెత్తడంతో పైలట్‌ విమానాన్ని లక్నో విమానాశ్రయంలో సురక్షితంగా ల్యాండ్‌ చేశారు. విమానంలో 169 మంది ప్రయాణీకులు ఉన్నారు.

English summary
A Sukhoi-30 fighter aircraft crashed today at Laokhowa in Nagaon district of Assam with both the pilot and co-pilot ejecting safely.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X