వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునంద పుష్కర్ మృతి: కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌పై ఢిల్లీ పోలీసుల ఛార్జీషీట్

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

సునంద మృతి కేసులో నిందితుడిగా శశి థరూర్

న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీ శశిథరూర్‌పై న్యూఢిల్లీ పోలీసులు చార్జీషీట్‌ను దాఖలు చేశారు. శశిథరూర్ భార్య సునంద్ పుష్కర్‌ కేసులో నాలుగేళ్థ తర్వాత పోలీసులు సోమవారం నాడు ఛార్జీషీట్ దాఖలు చేశారు.

పాటియాల మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ధర్మేందర్ సింగ్ ఎదుట ఈ ఛార్జీషీట్ ను పోలీసులు సమర్పించారు. అయితే సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకొందని పోలీసులు నిర్ధారించారు. ఇది హత్య కాదని చార్జీషీటులో పోలీసులు అభిప్రాయపడ్డారు.

Sunanda Pushkar death case: Shashi Tharoor charged with abetment to suicide

సునంద్ పుష్కర్ ను ఆత్మహత్య చేసుకొనేలా శశిథరూర్ ప్రేరేపించారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. నాలుగేళ్ళ తర్వాత ఈ కేసులో పోలీసులు చార్జీషీట్ దాఖలు చేశారు.

ఈ కేసు విచారణను మే 24 వ తేదికి కోర్టు వాయిదా వేసింది. నాలుగేళ్ళ క్రితం ఢిల్లీలోని ఓ హోటల్ లో సునంద పుష్కర్ అనుమానాస్పదస్థితిలో మరణించారు. ఆ సమయంలో ఈ కేసు సంచలనంగా మారింది.

English summary
Four years after Sunanda Pushkar was found dead in suite number 345 of the Leela Hotel in south Delhi, the Delhi Police have filed a chargesheet and named her husband and Congress MP Shashi Tharoor as an accused in the case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X