వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సునంద పుష్కర్ మృతి: ఇవేం కథలని మీడియాపై శశిథరూర్ ఆగ్రహం

By Srinivas
|
Google Oneindia TeluguNews

తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు, మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ సోమవారం నాడు మీడియా పైన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఆయన భార్య సునంద పుష్కర్ మృతి కేసు విషయమై ఆయన మీడియాపై మండిపడ్డారు. తన పైన మీడియా కుట్రతో అబద్దపు స్టోరీలు అల్లుతోందన్నారు.

సునంద పుష్కర్ మృతి కేసులో తన పైన మీడియా కథలు అల్లుతోందన్నారు. తన పైన ఉద్దేశ్యపూర్వకంగా వ్యతిరేక వార్తలు రాస్తున్నారని, ముఖ్యంగా కేరళలోని చానల్స్‌లో అని చెప్పారు. కథలను కుట్రతో అల్లుతున్నారన్నారు. వారు అల్లే కథలను ఎలాంటి ఆధారాలు లేకుండా పోలీసులకు ఆపాదిస్తున్నారన్నారు. ఇందుకు సంబంధించి ఆయన ట్వీట్లు చేశారు.

Sunanda Pushkar murder case: Media is spreading lies about me, says Shashi Tharoor

మన దేశానికి బెట్టర్ అండ్ హానెస్ట్ జర్నలిజం కావాలన్నారు. వారి వారి టీఆర్పీ రేటింగ్ పెంచుకునేందుకు కథలు అల్లుతున్నారన్నారు. పత్రికా స్వేచ్ఛను, విలువలను తగ్గిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తాను విచారణలో పోలీసులకు పూర్తిగా సహకరిస్తున్నానని చెప్పారు.

English summary
Former Union minister Shashi Tharoor today vent his anger at the media, alleging that "concocted" stories and "lies" about him were being put out in connection with the investigation into his wife Sunanda Pushkar's mysterious death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X