వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
మహిళా అథ్లెట్పై రేప్, మహిళను చంపిన దొంగలు
నిందితుడు చర్న్ప్రీత్ సింగ్ను అరెస్టు చేసినట్లు ఎస్ఎస్పి (ఖన్నా) సుశీల్ కుమార్ చెప్పారు. చెల్లె విషయాన్ని తన కుటుంబ సభ్యులకు చెప్పందని, దీంతో తల్లిదండ్రులు సంఘటనా స్థలానికి వెళ్లారని, ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారని సమాచారం.
ఇదిలావుంటే, ఢిల్లీలో దోపిడీ దొంగలు 55 ఏళ్ల మహిళను హత్య చేశారు. ఇంట్లోకి చొరబడి మహిళ గొంతు నులిమి చంపేసి దోపిడీకి పాల్పడ్డారు. ఔటర్ ఢిల్లీలోని రోహిణి సెక్టార్ 7 ఏరియాలో ఈ సంఘటన జరిగింది.
మంగళవారం హరచరణ్ కౌర్ అనే మహిళ ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆ సమయంలో దోపిడీ దొంగలు ప్రవేశించి, ఆమెను హత్య చేసి, దోపిడీకి పాల్పడ్డారు. మహిళ కుమారుడు, కోడలు ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుంటారు. స్పృహ తప్పి పడిపోయిన మహిళను అంబేడ్కర్ ఆస్పత్రిలో చేర్చారు. అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తేల్చారు.
Comments
English summary
A 16-year-old athlete was allegedly raped while she was exercising with her younger sister near Ludhiana in Punjab.
Story first published: Wednesday, September 18, 2013, 12:36 [IST]