వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి: పద్మావతి సినిమాపై నేతలకు ప్రకాశ్ రాజ్

|
Google Oneindia TeluguNews

చెన్నై: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పద్మావతి చిత్రంపై స్పందించారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని నిషేధించాలని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పద్మావతి చిత్రాన్ని ముందు సెన్సార్ బోర్డు చూడాలని సుప్రీం కోర్టు మూడోసారి చెప్పిందని పేర్కొన్నారు.

 The SC says Padmavati must be watched by the censor board: Prakash Raj

సెన్సార్ పూర్తయ్యే వరకు ఈ విషయంపై ప్రజా ప్రతినిధులు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయవద్దని తన పోస్టులో పేర్కొన్నారు.

English summary
The Supreme Court of our country for the third time says Padmavati must be watched by the censor board first, Prakash Raj tweeted.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X