వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ఇష్టం వచ్చినట్లు మాట్లాడకండి: పద్మావతి సినిమాపై నేతలకు ప్రకాశ్ రాజ్
చెన్నై: ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ పద్మావతి చిత్రంపై స్పందించారు. దేశవ్యాప్తంగా ఈ సినిమాపై ఆందోళనలు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని నిషేధించాలని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ప్రకాశ్ రాజ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. పద్మావతి చిత్రాన్ని ముందు సెన్సార్ బోర్డు చూడాలని సుప్రీం కోర్టు మూడోసారి చెప్పిందని పేర్కొన్నారు.
సెన్సార్ పూర్తయ్యే వరకు ఈ విషయంపై ప్రజా ప్రతినిధులు బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయవద్దని తన పోస్టులో పేర్కొన్నారు.
Comments
English summary
The Supreme Court of our country for the third time says Padmavati must be watched by the censor board first, Prakash Raj tweeted.
Story first published: Thursday, November 30, 2017, 10:40 [IST]