మణిపూర్ రాజధాని ఇంఫాల్లో బాంబు పేలుడు.. ముగ్గురు మృతి
ఇంపాల్: ఇంపాల్లోని ఓ మార్కెట్ సమీపంలో ఉన్న బస్టాండ్ వద్ద ఆదివారం ఉదయం బాంబు పేలింది. బాంబు పేలుడు ఘటనలో ముగ్గురు కూలీలు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. గాయపడిన వారిలో నలుగురి పరిస్ధితి విషయంగా ఉంది.
క్షతగాత్రులను సమీపంలోని రీజీనల్ ఇనిట్యిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సంఘటన జరిగిన అనంతరం హుటాహుటిన సీనియర్ పోలీసు అధికారులు సంఘటనా స్ధలికి చేరుకున్నారు.

ఐతే అధికారకంగా ఏ మిలిటెంట్ గ్రూపు కూడా ఈ బాంబు పేలుడు ఘటనకు తామే బాధ్యులమంటూ వెల్లడించలేదు. మణిపూర్ ముఖ్యమంత్రి ఓ ఐబోబి సింగ్ బాంబు పేలుడు ఘటనను ఖండించారు. బాంబు పేలుడు ఘటన వేర్పాటు వాదలు పనేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
మణిపూర్లో నెలలో ఇలా జరగడం ఇది మూడోసారి. డిసెంబర్ 15న ఇంఫాల్ మార్కెట్లో సమీపంలో జరిగిన బాంబు పేలుడు ఘటనలో ఇద్దరు చనిపోగా.. నలుగురు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి.
-
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం -
తెలంగాణ నూతన డీజీపీ ఖరారు, అనూహ్య ఎంపిక..!!












Click it and Unblock the Notifications