వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్‌కౌంటర్: ముగ్గురు మావోయిస్టులు మృతి, వీరిలో ఇద్దరు మహిళలు

|
Google Oneindia TeluguNews

గడ్చిరోలి: మహారాష్ట్రలోని దక్షిణ గడ్చిరోలి ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. మంగళవారం జరిగిన ఈ ఎన్‌కౌంటర్లో మృతి చెందిన ముగ్గురిలో ఇద్దరు మహిళా మావోయిస్టులు ఉన్నారని పోలీసులు తెలిపారు.

మృతులను సౌత్ గడ్చిరోలి డివిజనల్ కమిటీ సభ్యుడు సునీల్ కుల్మెథె(40), అతని భార్య స్వరూప(38)గా గుర్తించారు. మృతి చెందిన మరో మహిళను గుర్తించాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

Three naxals gunned down by security forces in encounter in Maharashtra

కాగా, ఇటీవల ఇద్దరు మహిళలు సహా మొత్తం ఐదుగురు మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇది జరిగిన ఐదు రోజులకే తాజా ఎన్‌కౌంటర్ చోటు చేసుకోవడం గమనార్హం.

English summary
IN yet another major success in South Gadchiroli, the police killed three Naxalites, one of them a high-ranking cadre on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X