వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వితంతు మహిళపై ముగ్గురు యువకుల గ్యాంగ్ రేప్

|
Google Oneindia TeluguNews

ముజఫర్ నగర్ : ఉత్తరప్రదేశ్ లో అత్యాచార ఘటనలకు ఫుల్ స్టాప్ పడట్లేదు. రోజుకో అత్యాచార వార్తతో నిత్యం యూపీ వార్తల్లో నానుతూనే ఉంది. తాజాగా ముగ్గురు యువకులు కలిసి ఓ వితంతువును అత్యాచారం చేసిన ఘటన దౌలత్ పూర్ లో చోటు చేసుకుంది.

షామీ జిల్లా ఘారి దౌలత్ పూర్ గ్రామానికి చెందిన ఓ 30 ఏళ్ల వితంతువు తన ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఈ నేపథ్యంలో ఆమెపై కన్నేసిన ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. బాధిత మహిళ ఇంట్లోకి చొరబడి బెదిరింపులతో ఆమెపై లైంగిక దాడి జరిపారు. అనంతరం విషయం బయటకు పొక్కితే చంపేస్తామని ఆమెను బెదిరించారు.

 Three youth gang raped a widow in daulatpur

అయితే బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగుచూసింది. ఫిర్యాదు మేరకు ముగ్గురు నిందితులు సల్మాన్, సదా హుస్సేన్, సలీం లపై కేసు నమోదు చేశారు పోలీసులు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆ ముగ్గురి కోసం పోలీసులు వేట కొనసాగుతోంది.

English summary
A Ganga rape incident was took place in utterpradesh. In daulatpur area three youth were raped a widow woman in their village. victim was complainted to police
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X