వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరో సింహం వచ్చిందని!: సింహం పిల్లను ఒళ్లో కూర్చోబెట్టుకొని ముద్దు చేసిన మంత్రి

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై/టోక్యో: తమిళనాడు మత్స్యశాఖ మంత్రి జయకుమార్ ఇటీవల తన జపాన్ పర్యనట సందర్భంగా అక్కడి జపాన్ ఇంటర్నేషనల్ సీఫుడ్ అండ్ టెక్నాలజీ ఎక్స్‌పోకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.

మత్య్సశాఖకు, సముద్రపు ఆహారానికి సంబంధించిన అంశాల గురించి చర్చించడానికి నిపుణుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత ఆయన ఫుజిలోని సఫారీ పార్కును సందర్శనకు వెళ్లారు. ఆయన పార్కులో పర్యటిస్తుండగా అక్కడ జయకుమార్‌కు ఓ సింహం పిల్ల కనబడింది.

TN minister visits Japan, pens ode to his son, a lion cub

దానిని చూసి ముచ్చటపడిన ఆయన నిర్వాహకులను అడిగి కాసేపు దానిని ఎత్తుకొని ముద్దు చేశారు. దానిని ఒడిలో కూర్చోబెట్టుకుని ఫొటో దిగారు. ఆ ఫోటో నెట్టింట్లో వైరల్ అయింది.

అంతేకాదు సింహం పిల్లను ఎత్తుకున్నప్పుడు తన కలిగిన ఆలోచనలను ఓ పద్యంలా కూడా రాశారు. ఆ సింహం పిల్ల తనను చూసి తమిళనాడు నుంచి మరో సింహం వచ్చిందని అనుకుందని, తనను తన తండ్రి అనుకుని తన ఒడిలోకి వచ్చి కూర్చుందని రాశారు. ఆ పద్యాన్ని పలువురికి షేర్ చేశారు.

English summary
Senior AIADMK leader and state fisheries minister D. Jayakumar is a delight to the eyes and ears whenever he appears before the news TV cameras or makes media statements, even at the most sober moments of politically traumatised times.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X