వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం: 9 మంది మృతి..

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి జాతీయ రహదారిపై టూరిస్టు వ్యానును ఓ లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10మంది అక్కడికక్కడే మృతి చెందగా.. మృతుల్లో ముగ్గురు చిన్నారులు, ఇద్దరు మహిళలు ఉన్నారు.

మృతులంతా కన్యాకుమారికి చెందిన ఒకే కుటుంబం వారీగా గుర్తించినట్లు సమాచారం. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

tourist van accident in tricy
English summary
A tourist van met with an accident in Trichy, Tamilnadu. 9 members are died on spot, all these are from Kanyakumari and belongs to one family
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X