వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లిక్కర్ కింగ్ విజయ్ మాల్యా పని ఫినిష్, ఆస్తులు హుష్ కాకి

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: లిక్కర్ కింగ్ విజయ్ మాల్యాకు మళ్లీ మరిన్ని కష్టాలు మొదలైనాయి. బెంగళూరు రుణ రికవరీ ట్రిబునల్ బెంచ్ తాజా తీర్పుతో విజయ్ మాల్యాకు మరిన్ని ఇబ్బందులు ఎదురౌతున్నాయి.

కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ చెల్లించాల్సిన రుణాలకు సంబంధించి రికవరీ ప్రక్రియ ప్రారంభించడానికి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ బీఐ) నేతృత్వంలోని బ్యాంకుల కన్సార్జియంకు అనుమతి మంజూరు చేస్తూ గురువారం డీఆర్ టీ తీర్పు చెప్పింది.

Tribunal orders attachment of Vijay Mallya’s porperty for debt recovery

రుణాల రికవరీకి విజమ్ మాల్యా ఆస్తులు ఎటాచ్ మెంట్ చెయ్యాలని ఆదేశాలు జారీ చేసింది. రూ. 6,203 కోట్ల రుణాలపై జులై 26, 2013 నుంచి 11.5 శాతం వడ్డీని రాబట్టవచ్చని చెప్పింది. ఈ తీర్పుపై మాల్యా డీఆర్ ఏటీలో పునర్విచారణకు వెళ్లాలనుకుంటే మొత్తంలో 50 శాతం కోర్టు ఫీజులుగా చెల్లించాలని సంచల తీర్పు చెప్పింది.

రుణాలను రికవరీ చెయ్యాలని గత మూడేళ్లుగా బ్యాంకులు చేస్తున్న చట్టపరమైన పోరాటం ముగిసినట్లు అయ్యిందని బ్యాంకుల తరుపున వాదిస్తున్న న్యాయవాది మీడియాకు చెప్పారు.

English summary
The Tribunal has allowed our petitions against Vijay Mallya 's Kingfisher and issued an order to attach their properties for recovering the amount (Rs.6, 203 crore) with interest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X