వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాతులు నీటిలో ఈదితే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయి: త్రిపుర సీఎం

By Srinivas
|
Google Oneindia TeluguNews

Recommended Video

తన వ్యాఖ్యలతో మరొక్కసారి ట్రోల్ అవుతున్న బిప్లవ్ దేవ్....!

అగర్తాల: అసోం ముఖ్యమంత్రి బిప్లవ్ దేవ్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలలో బాతులను పంపిణీ చేస్తామని చెప్పారు. బాతులను ఎందుకు పంపిణీ చేస్తామో కూడా ఆయన వెల్లడించారు.

నీటిలో బాతులు ఈదితే ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని తెలిపారు. కాబట్టి నీటి మడుగులు, చెరువుల సమీపంలోని గ్రామాల ప్రజలకు 50వేల బాతులను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసిందని చెప్పారు.

Tripura CM Biplab Deb Drops Another Genius Theory, Says Ducks Increase Oxygen Levels

రుద్రసాగర్‌లో సంప్రదాయ పడవ పోటీల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. బాతులు నీటిలో ఈదడం వల్ల ఆక్సిజన్ లెవల్స్ పెరుగుతాయని, వాటిని అందరూ పెంచుకోవాలన్నారు.

నీటిలో బాతులు ఈదేటప్పుడు ఆక్సిజన్ లెవల్స్ వాటంతట అవే పెరుగుతాయని, నీరు రీసైకిల్ అవుతుందని తెలిపారు. నీటిలోని చేపలకు ఆస్జిన్ అందుతుందని, బాతులు వేసే రెట్టలవల్ల చేపలకు ఆహారం కూడా లభిస్తుందని చెప్పారు. దీంతో చేపలు వేగంగా పెరుగుతాయన్నారు. మత్స్య సంపద పెరుగుతుందని తెలిపారు.

English summary
Tripura Chief Minister Biplab Kumar Deb said he wants to distribute ducks among villagers in the state because he believes they will boost the rural economy. But the chief minister also claims ducks provide additional benefits: he says they recycle water, and their swimming increases oxygen levels in water bodies.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X