వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జి కూలి ఇద్దరు మృతి
ఒడిశాలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. నాణ్యతా లోపం వల్లే ఈ బ్రిడ్జి కూలిందని భావిస్తున్నారు.
భువనేశ్వర్: ఒడిశాలో నిర్మాణంలో ఉన్న ఓ రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. నాణ్యతా లోపం వల్లే ఈ బ్రిడ్జి కూలిందని భావిస్తున్నారు.
ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందినట్లుగా తెలుస్తోంది. మరో పది మంది కూలీలు గాయపడ్డారు. మృతి చెందిన వారిలో ఒకరిని భువనేశ్వర్కు చెందిన 40 ఏళ్ల సత్య పట్నాయక్గా గుర్తించారు.
ఈ ప్రమాదం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో చోటు చేసుకుంది. ఆ సమయంలో బ్రిడ్జి వద్ద 30 మంది కూలీలు పని చేస్తున్నారు.
Comments
English summary
At least one person was killed and a few others were feared trapped under the debris of under-construction flyover that collapsed at Bamikhal in Bhubaneswar.
Story first published: Sunday, September 10, 2017, 15:38 [IST]