వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
పుణెలో పేలుడు: పిడుగుపాటుకు 9మంది మృతి
పిడుగుపడి 9మంది మృతి
కోల్కతా: పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని హౌరా జిల్లాలోని శ్యాంపూర్లో పిడుగుపాటుకు 9 మంది మృతి చెందారు. మరో ఐదుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. వీరంతా ఉపాధి హామీ కూలీలు.
ఉపాధి హామీ పని చేస్తున్న వీరంతా భారీ వర్షం రావడంతో తలదాచుకునేందుకు సమీపంలోని దేవాలయంలోకి వెళ్లారు. అయితే దేవాలయంపైనే పిడుగుపడటంతో 9 మంది కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. గాయపడిన ఐదుగురు కూలీలను ఆస్పత్రికి తరలించారు.
Comments
English summary
Two persons were injured when an explosive placed on a motorcycle went off near a police station here this afternoon, police said.
Story first published: Thursday, July 10, 2014, 16:25 [IST]