అవనిగడ్డలో ఇద్దరు విద్యార్థుల కిడ్నాప్: సెల్ సిగ్నల్తో గాలింపు

ఆగంతకులు ఫోన్ చేసే వరకు తమ పిల్లలు కిడ్నాప్నకు గురైన విషయం తల్లిదండ్రులకు తెలియలేదు. ఆ విషయం తెలియగానే ఆందోళన చెందిన పిల్లల తల్లిదండ్రులు అవనిగడ్డ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
కిడ్నాప్ చేసినవారి నుంచి పిల్లల తల్లిదండ్రులకు బుధవారం సాయంత్రం 3 గంటలకు ఒకసారి, 4 గంటలకు మరోసారి ఫోన్ కాల్స్ వచ్చాయి. ఫోన్ కాల్ సిగ్నల్స్ను బట్టి కిడ్నాప్ చేసినవారు కృష్ణలంక ప్రాంతంలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దాంతో పోలీసులు గాలింపు చేపట్టారు.
అవనిగడ్డ నుంచి వచ్చిన పోలీసులతో పాటు విజయవాడ పోలీసులు గాలింపులో పాల్గొన్నారు. డబ్బులు ఇస్తే పిల్లలను వదిలిపెడతామని కిడ్నాపర్లు చెప్పినట్లు సమాచారం. దీంతో డబ్బుల కోసమే పిల్లలను కిడ్నాప్ చేసి ఉంటారని భావిస్తున్నారు. అయితే, వేకనూరు ఫాక్షన్ కక్షలకు పేరు మోసింది. దీంతో ఆ కోణంలో కూడా పోలీసులు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం.
పిల్లలిద్దరు అవనిగడ్డలోని పాఠశాలకు కూడా రాలేదని తెలుస్తోంది. తల్లిదండ్రులు సాయంత్రం 3 గంటలకు వచ్చి వాకబు చేస్తే వారు పాఠశాలకు రాలేదని తెలిసింది. దీంతో తీవ్ర కలవరానికి గురయ్యారు. కిడ్నాపర్లు వాడిన సెల్ నారాయణరావు అనే వ్యక్తి పేరు మీద ఉన్నట్లు గుర్తించారు.
-
తెలుగులో ఇంత బోల్డ్ కంటెంటా...బాబోయ్ అన్ని ఆ సీన్లే..! -
కుప్ప కూలుతున్న బంగారం ధరలు- బిగ్ డౌన్ ఫాల్ -
మార్చి 21 తర్వాత పాకిస్తాన్ ఉండదు- రాసిపెట్టుకోండి: బాంబు పేల్చిన జ్యోతిష్యురాలు -
సిగ్గుండాలి.. అనసూయ ఒక్క పోస్ట్తో సైలెన్స్! -
కక్ష్యను మార్చకోనున్న బుధుడు.. ఈ రాశుల జీవితం మారిపోతోంది -
'తల్లికి వందనం’ నిధుల జమ పై ప్రభుత్వం కీలక ప్రకటన, ఇక వారికీ..!! -
మోదీ కేబినెట్ లోకి జనసేన, ఏపీలో బీజేపీకి మరో మంత్రి పదవి - ఆయనకే ఛాన్స్..!! -
ఉగాది నుంచి మీన రాశి, కుంభరాశి వారి జాతక ఫలం -
T20 World Cup Final: అచ్చిరాని స్టేడియంలో కివీస్ తో ఫైనల్-పిచ్ లో కీలక మార్పు..! -
today rashiphalalu: మీనరాశిలో శనిశుక్రుల బలమైన సంయోగంతో వీరికి జాక్ పాట్! -
మందుబాబులకు కిక్ ఇచ్చే కబురు- ఏప్రిల్ 1 నుండి.. -
today rashiphalalu: రాహుసూర్యుల శక్తివంతమైన యోగంతో ఈ రాశులవారు నక్కతోక తొక్కుతున్నారు!












Click it and Unblock the Notifications