వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
రాహుల్ ప్రచారం చేసినా కాంగ్రెస్కు డిపాజిట్ కూడా రాలేదు, ఎంత దారుణమంటే
లక్నో: ఉత్తర ప్రదేశ్లో జరిగినలోకసభ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ అభ్యర్థులు ఏకంగా డిపాజిట్లు కోల్పోయారు.
చదవండి: గుణపాఠం, అతివిశ్వాసం: ఓటమిపై యోగి, మాయ - అఖిలేష్ ఇప్పుడు దెబ్బకొట్టారు సరే
గోరఖ్పూర్, ఫుల్పూర్ లోకసభ నియోజకవర్గాల్లో బీఎస్పీ మద్దతుతో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బీజేపీ రెండో స్థానానికి పరిమితమైంది.
ఈ రెండు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ డిపాజిట్లు కోల్పోవడం పార్టీ నేతలను విస్మయానికి గురిచేసింది.. ఆయా నియోజకవర్గాల్లో రాహుల్ ఎన్నికల ప్రచారం నిర్వహించినప్పటికీ, కాంగ్రెస్కు డిపాజిట్లు రాలేదు. ఆయా నియోజకవర్గాల్లో స్వతంత్ర అభ్యర్థులకు లభించినన్ని ఓట్లు కూడా కాంగ్రెస్ అభ్యర్థులకు రాలేదు.
Comments
rahul gandhi uttar pradesh narendra modi yogi adityanath bjp sp bsp mayawati akhilesh yadav by elections gorakhpur ఉత్తర ప్రదేశ్ నరేంద్ర మోడీ యోగి ఆదిత్యనాథ్ బీజేపీ ఎస్పీ బీఎస్పీ మాయావతి అఖిలేష్ యాదవ్ ఉప ఎన్నికలు గోరక్పూర్
English summary
The Congress party led by Rahul Gandhi remained a marginal player in the byelections held in Uttar Pradesh and Bihar, results for which were announced on Wednesday, putting a question mark over the revival of the party in the Hindi heartland.
Story first published: Thursday, March 15, 2018, 1:33 [IST]