వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో కొనసాగుతోన్న ఆఖరి విడత పోలింగ్..

చివరి విడత పోలింగ్ లో 1,41,88,233 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

|
Google Oneindia TeluguNews

లక్నో: యూపీలో ఆఖరి విడత పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రంలోని ఏడు జిల్లా పరిధిలో ఉన్న 40నియోజకవర్గాల్లో నేటి ఉదయం నుంచి పోలింగ్ ప్రారంభమైంది. ఈ పోలింగ్ లో 1,41,88,233 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

40నియోజకవర్గాల పరిధిలో మొత్తం 238మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో 139మంది అభ్యర్థులు స్వతంత్రులే కావడం గమనార్హం. ఆఖరి విడత పోలింగ్ కావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

up elections 2017 phase 7 polling started

ఆఖరి విడత ఎన్నికల్లో మాజీ మంత్రి ఓంప్రకాశ్‌, మాజీ ఎంపీ అజయ్‌ రాయ్‌, మాఫియా లీడర్‌ మున్నా బజ్రంగి భార్య సీమా సింగ్‌ వంటి నేతలు బరిలో ఉన్నారు.

మణిపూర్ లో రెండో దశ ఎన్నికలు:

మణిపూర్ లో రెండో దశ పోలింగ్ కొనసాగుతోంది. 22నియోజకవర్గాల్లో 7.80లక్షల మంది ఓటర్లు 98మంది అభ్యర్థుల భవితవ్యం తేల్చనున్నారు. కాగా, ఎన్నికల ఫలితాలు

English summary
The final phase UP elections were started on this morning. Over all the elections going in 40 constituencies
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X