మెయిన్స్ పరీక్ష కోసం యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల
సివిల్స్ ప్రిలిమ్స్ పాస్ అయిన వారు మెయిన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు యూపీఎస్సీనోటిఫికేషన్ విడుదలచేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 896 పోస్టులను భర్తీ చేయనుంది. ప్రిలిమ్స్లో పాస్ అయిన అభ్యర్థులు మెయిన్స్ కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు పూర్తి చేయాల్సి ఉంటుంది. దరఖాస్తులు పూర్తి చేసేందుకు చివరి తేదీ 16 ఆగష్టు 2019
సంస్థ
పేరు:
యూనియన్
పబ్లిక్
సర్వీస్
కమిషన్
పోస్టు
పేరు:
సివిల్
సర్వీస్
మెయిన్స్
పరీక్ష
పోస్టుల
సంఖ్య:
896
జాబ్
లొకేషన్:
దేశవ్యాప్తంగా
దరఖాస్తుకు
చివరి
తేదీ:
16
ఆగష్టు
2019
విద్యార్హతలు: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ
వయస్సు: 21 నుంచి 32 ఏళ్లు
ఎంపిక ప్రక్రియ: మెయిన్స్ పరీక్ష మరియు ఇంటర్వ్యూ
అప్లికేషన్
ఫీజు:
ఎస్సీ/ఎస్టీ
అభ్యర్థులు:
ఫీజు
మినహాయింపు
ఇతరులు:
రూ.100/-
ముఖ్యతేదీలు:
ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 01-08-2019
దరఖాస్తుల స్వీకరణకు చివరితేదీ:16-08-2019