వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆనందం: ముస్లింల కోసం మసీదు కట్టించిన సిక్కులు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

భారత్‌లో మత సామరస్యం ఇంకా ఉందనిన చెప్పడానికి ఇదో చక్కని ఉదాహరణ. పంజాబ్‌ రాష్ట్రంలోని ఓ చిన్న గ్రామం సర్వాపూర్. ఈ గ్రామంలో ముస్లింలు నమాజు చేసుకోవడానికి సిక్కులు ఓ మసీదు కట్టించారు.

 When Sikhs in a Punjab village thought Muslims needed a mosque

ఆ గ్రామంలోని ముస్లింలు నమాజు కోసం 10 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరో గ్రామానికి వెళ్లేవారు. ఇదంతా చూసి బాధపడ్డ ఆ గ్రామంలోని రైతు జోగా సింగ్ మసీదు నిర్మించేందుకు ముందుకొచ్చాడు. అలా జోగా సింగ్ తీసుకున్న నిర్ణయం అక్కడి ముస్లింలను ఎంతో ఆనందానికి గురి చేసింది.

నిజానికి ఆ గ్రామంలో మసీదు ఉంది. అయితే ఎప్పుడో గతంలో తలెత్తిన ఘర్షణల్లో దానిని కూలగొట్టారు. "సిక్కు సోదరులే అండగా నిలవకుంటే, మేము ఎన్నడూ ఈ గ్రామంలో మసీదును నిర్మించుకుని ఉండేవాళ్లం కాదు" అని గ్రామ నివాసి మహమ్మద్ జమీల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు.

English summary
In a perfect gesture of humanity, Sikhs from of a small village of Sarwapur, Punjab built a mosque for the Muslim residents.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X