వింటర్ సేల్ ఎట్ వన్ఇండియా కూపన్స్: 70శాతం వరకు తగ్గింపు
బెంగళూరు/హైదరాబాద్: ఈ శీతాకాలంలో వన్ఇండియా కూపన్స్ మీకు ఆన్లైన్ షాపింగ్ దిగ్గజ సంస్థల నుంచి భారీ ఆఫర్లను అందిస్తోంది. స్మార్ట్ఫోన్స్, ల్యాప్టాప్స్, టాబ్లెట్, రీఛార్జ్, మొదలగువాటిపై భారీ డిస్కౌంట్లను అందుకోండి. ఈ కామర్స్ సంస్థలు అందిస్తున్న ఆఫర్లను ఒక్కసారి గమనించండి.
తెలుసుకోవాల్సిన టాప్-5 ఆఫర్లు:
అమేజాన్: హెల్త్, ఫిట్నెస్ ఉత్పత్తులపై అమేజాన్ 50శాతం వరకు తగ్గింపు అందిస్తోంది. అంతేగాక, అమేజాన్ పే బ్యాలెన్స్ లోడింగ్ ద్వారా 10శాతం అంటే రూ.250వరకు క్యాష్ బ్యాక్ పొందండి. స్మార్ట్ఫోన్లు, హెడ్ఫోన్లు కొనాలనుకుంటే మాత్రం ఆలస్యం చేయకండి.
ఫ్లిప్కార్ట్: శీతాకాలంలో అవసరమైన వస్తువులు కొనాలనుకుంటే ఇప్పుడే కొనేయండి. 70శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది.
పేటీఎం: ఫ్యాషన్ క్లియరెన్స్ సేల్ బిల్ పేమెంట్స్ పై భారీ తగ్గింపు పొందండి. వెంటనే ఆ ఆఫర్లను తెలుసుకోండి.
బుక్ మై షో: బుక్ మై షో బ్యాంక్ బొనాంజాస్ల లేదా వ్యాలెట్ సేవింగ్స్. ఇక్కడ క్లిక్ చేసి మంచి ఆఫర్లను తెలుసుకోండి.
యాత్ర: విమాన ప్రయాణాలు, హోటళ్లు, హాలీడేస్ లేదా కార్యకలాపాలపై అందిస్తున్న యాత్ర ఫ్రీ కూపన్స్.