వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విమానంలో పండండి బిడ్డకు జన్మనిచ్చిన మహిళ: ముంబైకి మళ్లింపు..

|
Google Oneindia TeluguNews

ముంబై: విమానంలో ఓ గర్భిణి మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. బుధవారం ఉదయం అబుదాబి నుంచి జకార్తా వెళుతున్న ఎతిహద్ ఎయిర్‌వేస్ విమానంలో ఇండోనేషియాకు చెందిన ఓ నిండు గర్భిణి ప్రయాణిస్తున్నారు.

మార్గమధ్యలో పురుటినొప్పులు రావడంతో సిబ్బంది సాయంతో విమానంలోనే బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో ఆ విమానాన్ని అత్యవసరంగా ముంబైకి మళ్లించారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగగానే మహిళను ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు.

Woman Delivers On Board Etihad Flight, Plane Diverted To Mumbai

ప్రస్తుతం తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఈ మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా విమానం రెండు గంటలు ఆలస్యంగా జకార్తాకు చేరుకుందని ఎతిహద్ ఎయిర్‌వేస్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు.

English summary
An Indonesian woman delivered a baby on-board an Etihad Airways flight from Abu Dhabi to Jakarta today morning, officials said in Mumbai.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X