స్వామీజీ ఆశీర్వాదం కోసం వెళ్లిన మహిళపై రేప్
ఢిల్లీ : ఆధ్యాత్మిక ముసుగులో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలు దేశంలో నిత్యక్రుత్యం అయిపోయాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ ఆధ్యాత్మిక గురువు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ వివాహితపై ఆశ్రమ నిర్వాహకుడు అత్యాచారం చేశాడు. జూలై28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన దంపతులు ఉత్తరప్రదేశ్ లోని విపిన్ మహారాజ్ గురును దర్శనార్థం ఆయన ఆశ్రమానికి వెళ్లారు. వృందావనంలోని రాస్ బెహరి ట్రస్ట్ ఛారిటబుల్ లో ట్రస్ట్ లో ఆయన్ను దర్శించుకున్నారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకుడు ఒకరు వివాహిత భర్తను ఏదో పనికి పురామాయించడంతో.. పని నిమిత్తం మార్కెట్ కు వెళ్లాడాయన.

ఆ సమయంలో వివాహిత ఒంటరిగా ఉండడంతో.. ఆశ్రమ నిర్వాహకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే పరిణమాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు.ఢిల్లీ చేరుకున్న తర్వాత విషయాన్ని భర్తకు చెప్పడంతో.. దంపతులిద్దరు కలిసి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులు కేసును యూపీ పోలీసులకు బదలాయించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.
-
రైతులకు శుభవార్త.. ఆ డబ్బులు నేరుగా మీ బ్యాంకు ఖాతాల్లోనే! -
రైతు భరోసా నిధులు జమ విషయంలో లేటెస్ట్ అప్డేట్! -
తెలుగు హీరోయిన్తో స్టార్ క్రికెటర్ ఎంగేజ్మెంట్! -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
140 కోట్ల మంది కలలు ఛిద్రం.. ప్రపంచ కప్ నుంచి భారత్ అవుట్! -
బెంగళూరుకు ప్రత్యేక రైళ్లు- ఏపీలో హాల్ట్ స్టేషన్లు -
T20 WC 2026 ఫైనల్ గెలిచేది ఆ జట్టే: మహమ్మద్ అమీర్ -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
టాలీవుడ్ స్టార్ హీరో ఎంగేజ్మెంట్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో వర్షాలు












Click it and Unblock the Notifications