వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

స్వామీజీ ఆశీర్వాదం కోసం వెళ్లిన మహిళపై రేప్

|
Google Oneindia TeluguNews

ఢిల్లీ : ఆధ్యాత్మిక ముసుగులో మహిళలపై లైంగిక దాడులు జరుగుతున్న ఘటనలు దేశంలో నిత్యక్రుత్యం అయిపోయాయి. తాజాగా ఉత్తరప్రదేశ్ లో ఓ ఆధ్యాత్మిక గురువు ఆశీర్వాదం కోసం వెళ్లిన ఓ వివాహితపై ఆశ్రమ నిర్వాహకుడు అత్యాచారం చేశాడు. జూలై28న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

వివరాల్లోకి వెళ్తే.. ఢిల్లీకి చెందిన దంపతులు ఉత్తరప్రదేశ్ లోని విపిన్ మహారాజ్ గురును దర్శనార్థం ఆయన ఆశ్రమానికి వెళ్లారు. వృందావనంలోని రాస్ బెహరి ట్రస్ట్ ఛారిటబుల్ లో ట్రస్ట్ లో ఆయన్ను దర్శించుకున్నారు. అనంతరం ఆశ్రమ నిర్వాహకుడు ఒకరు వివాహిత భర్తను ఏదో పనికి పురామాయించడంతో.. పని నిమిత్తం మార్కెట్ కు వెళ్లాడాయన.

Woman raped by Ashram head in Vrindavan

ఆ సమయంలో వివాహిత ఒంటరిగా ఉండడంతో.. ఆశ్రమ నిర్వాహకుడు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం ఎవరికైనా చెబితే పరిణమాలు తీవ్రంగా ఉంటాయని బెదిరించాడు.ఢిల్లీ చేరుకున్న తర్వాత విషయాన్ని భర్తకు చెప్పడంతో.. దంపతులిద్దరు కలిసి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఢిల్లీ పోలీసులు కేసును యూపీ పోలీసులకు బదలాయించారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది.

English summary
A married woman from Delhi was allegedly raped by a head of an ashram in Vrindavan, police said Friday. The incident took place on July 28 when the woman along with her husband had visited Vipin Maharaj Guru’s Raas Behari Trust Charitable Ashram in Vrindavan,
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X