వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒంటరిగా ఉన్న కోడలిపై మామ అత్యాచారం

|
Google Oneindia TeluguNews

పాల్‌ఘర్: మహారాష్ట్రలోని నిఖా గోటన్పడ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ 30ఏళ్ల మహిళపై ఆమె మామ అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయం తెలిసిన గ్రామస్తులు నిందితుడ్ని చితకబాదారు.

నవంబర్ 20న బాధితురాలు ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఈ దారుణానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి కేకలు విన్న స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడ్ని పట్టుకున్నారు. ఆ తర్వాత అతనికి దేహశుద్ధి చేశారు.

Woman raped by father-in-law in Palghar

అనంతరం నిందితుడు ఘటనా స్థలం నుంచి తప్పించుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసున్నామని తెలిపిన పోలీసులు.. నిందితుడ్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు చెప్పారు.

అసోంలో ట్రక్కును ఢీకొన్న బస్సు: ఐదుగురు మృతి

అసోంలోని దుబ్రి ప్రాంతంలో బస్సును ట్రక్కు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, మరో 15మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

English summary
A 30-year-old woman was allegedly raped by her father-in-law here aftermath to which he was roughed up by locals prompting him to flee his village Nikha-Gaotanpada, police said today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X