వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భర్తకు అనారోగ్యం: చికిత్స కోసం రూ. 45వేలకు కొడుకు విక్రయం

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

భర్త కోసం రూ. 45వేలకు కొడుకు విక్రయం, వీడియో !

లక్నో: ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భర్తకు చికిత్స చేయించేందుకు కన్న కొడుకును రూ. 45 వేలకు విక్రయించింది ఓ తల్లి. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకొంది.

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ జిల్లా ఢాకియా కోహ్ గ్రామానికి చెందిన హర స్వరూప్ మౌర్య, సంజుదేవీలు భార్య, భర్తలు. మౌర్య భవన నిర్మాణ కార్మికుడుగా పనిచేసేవాడు.

ఓ ఇంటి నిర్మాణ పనిలో ఉండగా ప్రమాదవశాత్తు గోడ కూలి మౌర్య తీవ్రంగా గాయపడ్డాడు. మూడు నెలలుగా మౌర్య ఆసుపత్రిలో ఉన్నాడు. భర్త మంచాన పడ్డాడు.దీంతో పూట గడవడం కూడ ఆ కుటుంబానికి కష్టంగా మారింది. అప్పటికే గర్భవతిగా ఉన్న సంజు దేవి మగబిడ్డకు జన్మనిచ్చింది.

అయితే భర్తకు వైద్యం చేయించేందుకు తన 15 ఏళ్ళ బిడ్డను రూ.45 వేలకు విక్రయించింది ఆ తల్లి. మౌర్య కుటుంబాన్ని తాము ఆదుకొంటామని అధికారులు ప్రకటించారు. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేపట్టారు.

English summary
In a shocking incident, a woman in Uttar Pradesh sold her 15-day-old child to gather money for the treatment of her ailing husband. She sold her child for a sum of Rs 45,000.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X