చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

Alone lady: కండలు తిరిగిన ఆంటీ అర్దరాత్రి ఒంటరిగా చిక్కింది, ఎంజాయ్ చేసి చంపేశాడు, దెయ్యం అయ్యింది!

|
Google Oneindia TeluguNews

చెన్నై/ మదురై/ తిరువన్నామలై: ఎర్రగా, బుర్రగా, బలంగా కండలు తిరిగిన 50 ఏళ్ల ఆంటీ మీద చాలాకాలంగా కన్ను వేసిన కామాంధుడు ఎలాగైనా ఆమెను అనుభవించాలని చాలా కాలం నుంచి వేచిచూశాడు. ఆంటీ అదిరిపోయిందని రాత్రి ఆమెను నిర్బంధించి పదేపదే అత్యాచారం చేసిన నిందితుడు ఎక్కడ విషయం బయటకు వస్తుందో అనే భయంతో చంపేశాడు. పోలీసులు కామాంధుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేసినా ఎలాంటి చిన్న సాక్షం కూడా చిక్కకపోవడంతో అతన్ని వదిలేశారు. అయితే చనిపోయిన ఆంటీ దెయ్యం అయ్యి కామాంధుడి కంటిమీద కునుకులేకుండా చేసిందో ఏమో కాని కొన్ని నెలల తరువాత అతను పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఆమెను నేనే చంపేశాను. హత్య చెయ్యక ముందు ఆరోజు రాత్రి నేను ఆమెను రేప్ చేశాను, నన్ను అరెస్టు చెయ్యండి మహాప్రభో అంటూ వేడుకోవడంతో ఆంటీ కుటుంబ సభ్యులు, స్థానిక పోలీసులు బిత్తరపోయి షాక్ అయ్యారు.

Hightec life: బిగ్ షాట్స్ కు ఆంటీలు, అమ్మాయిల పిచ్చి, సినీతారలతో స్కెచ్, కింగ్ పిన్ ల డీల్, రివర్స్ !Hightec life: బిగ్ షాట్స్ కు ఆంటీలు, అమ్మాయిల పిచ్చి, సినీతారలతో స్కెచ్, కింగ్ పిన్ ల డీల్, రివర్స్ !

 అదిరిపోయే ఆంటీ

అదిరిపోయే ఆంటీ

తమిళనాడులోని తిరువన్నామలై జిల్లా వేలాంతంగల్ సమీపంలోని పెరనమల్లూర్ ప్రాంతంలో లక్ష్మీ (50) అనే మహిళ నివాసం ఉంటున్నది. అనారోగ్యంతో గత ఏడాది లక్ష్మి భర్త సెల్వరాజ్ మరణించాడు. భర్త మరణించిన తరువాత లక్ష్మీ అతని కొడుకుతో కలిసి జీవిస్తున్నది. లక్ష్మీకి సొంత పొలం ఉండటంతో కూలీలను పెట్టుకుని వ్యవసాయం చేయిస్తున్నది. లక్ష్మీ చూడటినికి లావుగా, ఎర్రగా పొడుగ్గా, బలంగా కండలు తిరిగి ఉంటుంది.

సరిగ్గా ఏడాది క్రితం ఏం జరిగిదంటే ?

సరిగ్గా ఏడాది క్రితం ఏం జరిగిదంటే ?


లక్ష్మీ నివాసం ఉంటున్న గ్రామం సమీపంలోని రఘునాథసముద్రం ప్రాంతంలో ఆమెకు పొలం ఉంది. పంటను రాత్రిపూట అడవి పందులు నాశనం చేస్తుండటంతో జనవరి 5వ తేదీన లక్ష్మీ ఇద్దరు కూలీలతో కలిసి పొలం దగ్గర నైట్ పెట్రోలింగ్ చెయ్యడానికి వెళ్లింది. అర్దరాత్రి దాటిన తరువాత ఇద్దరు కూలీలు వారి ఇళ్లకు తిరిగి వెళ్లిపోవడంతో లక్ష్మీ మాత్రం పొలం దగ్గరే ఉంది. రాత్రిపూట అడవి పందుల నుంచి పంటను కాపాడుకోవడానికి వెళ్లిన లక్ష్మి తరువాత ఇంటికి తిరిగిరాలేదు. మరుసటి రోజు ఉదయం ఆందోళన చెందిన లక్ష్మీ కొడుకు, వారి బంధువులు ఆమె కోసం వెతకడం ప్రారంభించారు.

 ఎవరు రేప్ చేశారు ?

ఎవరు రేప్ చేశారు ?


బంధువులు గాలించగా చివరికి వేరే వ్యక్తి పొలంలోని బావిలో లక్ష్మీ శవమై కనిపించడంతో ఆమె కుటుంబ సభ్యులు షాక్ కు గురైనారు. బంధువులు ఫిర్యాదు చెయ్యడంతో రంగంలోకి దిగిన పెరనమల్లూర్ పోలీసులు అనేక కోణాల్లో విచారణ చేశారు. అదే సమయంలో లక్ష్మీపై అత్యాచారం చేసి గొంతు నులిమి చంపి తరువాత బావిలో విసిరేశారని పోస్టుమార్టుం నివేదికలో వెలుగు చూసింది. అదే సమయంలో లక్ష్మీ బంధువుల ఫిర్యాదు మేరకు వేలాంతంగల్ ప్రాంతానికే చెందిన నటరాజన్ (36) అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

 వాడి పేరు నటరాజ్

వాడి పేరు నటరాజ్

భర్త చనిపోయిన లక్ష్మీని లొంగదీసుకోవడానికి అదే ప్రాంతానికి చెందిన నటరాజన్ చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నాడని, అయితే ఆమె అతనికి లొంగలేదని లక్ష్మీ బంధువులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారం రోజుల పాటు పోలీసులు నటరాజన్ ను విచారణ చేశారు. అయితే లక్ష్మీని నటరాజన్ హత్య చేశాడు అని ఎలాంటి చిన్న సాక్షం కూడా చిక్కకపోవడంతో అతన్ని పోలీసులు వదిలేశారు.

ఒంటరిగా ఆంటీ చిక్కింది సార్..... అంతే !

ఒంటరిగా ఆంటీ చిక్కింది సార్..... అంతే !


రెండు రోజుల క్రితం నటరాజన్ నేరుగా రెడ్డికుప్పం పోలీస్ స్టేషన్ కు వెళ్లి లక్ష్మీని తానే హత్య చేశానని, తనను వెంటనే అరెస్టు చెయ్యాలని చెప్పడంతో పోలీసులు షాక్ కు గురైనారు. లక్ష్మీ అత్యాచారం, హత్య కేసులో నటరాజన్ నేరం చేసినట్లు ఎలాంటి సాక్షాలు చిక్కలేదని వదిలేస్తే వీడేంది నేను హత్య చేశాను అని వచ్చి చెబుతున్నాడు అంటూ పోలీసులు బిత్దరపోయారు. జనవరి 5వ తేదీ రాత్రి తాను ఫుల్ గా మద్యం సేవించి పొలం దగ్గరకు వెళ్లానని, అక్కడ లక్ష్మీ ఒంటరిగా ఉన్న విషయం గుర్తించి ఆమెపై అత్యాచారం చేశానని, పొలం దగ్గర ఆ సమయంలో కరెంట్ సరఫరా లేకపోవడంతో ఆ విషయం ఎవ్వరూ గుర్తించలేకపోయారని నటరాజన్ పోలీసులకు చెప్పాడు.

దెయ్యం అయ్యి పీడిస్తోంది

దెయ్యం అయ్యి పీడిస్తోంది

లక్ష్మీ అత్యాచారం జరిగిన విషయం ఎక్కడ ఊర్లో చెబుతుందో అనే భయంతో ఆమె గొంతు నులిమి చంపేసి బావిలో విసిరేశానని నటరాజన్ పోలీసులకు చెప్పాడు. నటరాజన్ స్వయంగా నేనే లక్ష్మీని రేప్ చేసి చంపేశానని అంగీకరించడంతో పోలీసులు కూడా చేసిది ఏమీలేక అతన్ని అరెస్టు చేసి జైలుకు పంపించారు. లక్ష్మీ దెయ్యం అయ్యి ఆత్మ రూపంలో నటరాజన్ ను వెంటాడి చిత్రహింసలకు గురి చేసి ఉంటుందని, అందుకే అతను కొన్ని నెలల తరువాత పోలీసుల ముందు లొంగిపోయాడని ఆమె బంధువులు ఊహించుకుంటున్నారు. మొత్తం మీద ఆంటీ హత్య కేసులో హంతకుడు స్వయంగా వచ్చి పొలీసులకు లొంగిపోవడం ఆ ప్రాంతంలో కలకలం రేపింది. నటరాజ్ కనీసం బెయిల్ కోసం కూడా లాయర్లను ఆశ్రయించలేదు.

English summary
Year Ender 2020: Super Aunty, 50 year old widow raped and murdered by youth near Thiruvannamalai in Tamil Nadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X