Wife Plan: కసిగా రగిలిపోయిన కాంచనా, భర్తకు టైమ్ లేదు, ప్రియుడి ఎంట్రీతో మాస్టర్ ప్లాన్, కొడితే !
చెన్నై/ కాల్పాడి: తాను ఎంజాయ్ చేయ్యాల్సిన బెడ్ రూమ్ లో తన భార్యతో ఆమె ప్రియుడు రొమాన్స్ చేస్తున్న విషయం కళ్లారా చూసిన భర్త సహించలేకపోయాడు. భార్యకు గట్టిగా వార్నింగ్ ఇచ్చినా ఆమె మాత్రం రూట్ మార్చుకోలేదు. నోటితో చెబితే వినలేదని భర్త భార్యను పట్టుకుని చితకబాదేశాడు. ప్రియుడితో సరసాలు ఆడటానికి భర్త అడ్డుగా ఉన్నాడని భార్య రగిలిపోయింది. తన భర్తను చంపేస్తే మనం సుఖంగా ఉంటామని భార్య ప్రియుడికి చెప్పింది. అంతే సినిమా హీరోలాగా రెచ్చిపోయిన ప్రియుడు నాటు తుపాకి తీసుకుని 16 రౌండ్లు కాల్పులు జరిపి భర్తను కాల్చి చంపేశాడు. భర్తను లేపేశామని, ఇక మన రాసలీలలకు ఎవ్వరు అడ్డులేరని భార్య తెగ సంతోష పడిపోయింది. అయితే తుపాకి, బుల్లెట్లు ఎక్కడివి ?, భర్త ఢాన్ కాదు కదా ? అంటూ పోలీసులు ఎక్కడో తేడా కొట్టి ఆరా తియ్యడంతో అసలు కథ మొదలైయ్యింది.
అంజు కురియన్ క్యూట్ గ్యాలరీ.. వైరల్ అవుతున్న లవ్లీ పిక్
Girlfriend: మేడమ్ కు భర్త, సార్ కు భార్య లేరు, రాత్రి ఎంజాయ్ చేసి ఇనుపరాడ్ తో, అప్పుడు లేని భయం !
రాసలీలల విషయంలో భర్తతో భార్యకు తేడా
తమిళనాడులోని తిరుపత్తూరు జిల్లా నాట్రంపల్లి సమీపంలోని కొండకిందపల్లి పంచాయితీ పరిధిలోని పోతన్ గుట్ట ప్రాంతంలో గోవిందరాజ్ (53), కాంచనా (38) దంపతులు నివాసం ఉంటున్నారు. గోవిందరాజ్, కాంచనా దంపతుల మద్య 15 ఏళ్ల వయసు తేడా ఉంది. గోవిందరాజ్, కాంచనా దంపతులకు నలుగురు కుమార్తెలు పిల్లలు ఉన్నారు. కొన్ని సంవత్సరాలు హ్యాపీగా సంసారం చేసిన దంపతుల మద్య కొంత కాలం నుంచి రాసలీలల విషయంలో తేడా రావడంతో ఇద్దరి మద్య వ్యవహారం బెడిసికొట్టింది.
కసిగా ఉన్న కాంచనా .. కుర్రాడికి గ్రీన్ సిగ్నల్
రెండు సంవత్సరాల క్రితం గోవిందరాజ్ కొత్తగా ఇంటిని నిర్మించాడు. కొత్త ఇంటి నిర్మాణం పనుల కోసం గోవిందరాజ్ నివాసం ఉంటున్న ప్రాంతంలోనే నివాసం ఉంటున్న కుప్పుస్వామి (27) అనే మేస్త్రీ వచ్చాడు. కుప్పుస్వామి యువకుడు కావడంతో కాంచనా కళ్లు అతని మీద పడ్డాయి. రోజు ఇంటి పని చెయ్యడానికి వచ్చి వెలుతున్న కుప్పుస్వామికి కాంచనా వల వేసింది. భర్త గోవిందరాజ్ లేని సమయంలో ఇంటి పని చేస్తున్న కుప్పుస్వామిని చిన్నగా లైన్ లో పెట్టిన కాంచనా అతనికి కావలసినంత డబ్బులు ఇస్తూ ఏ వంట కావాలంటే ఆ వంటలు చేసిపెట్టింది. ఆ సమయంలో కాంచనా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కుప్పుస్వామి ఆమెతో రాసలీలలు సాగించాడు.
బెడ్ రూమ్ తలుపు తీస్తే మైండ్ బ్లాక్
గోవిందరాజ్ కు సొంతంగా టైలర్ షాపు ఉంది. టైలర్ షాపుతో పాటు గోవిందరాజ్ వడ్డీ వ్యాపారం చేస్తున్నాడు. ఓ రోజు పనిమీద బయటకు వెళ్లిన గోవిందరాజ్ మధ్యలోనే ఇంటికి తిరిగి వచ్చేశాడు. భర్త పని మీద వేరే ఊరికి వెళ్లాడని కాంచనా ఆమె ప్రియుడు కుప్పుస్వామి ఇంట్లోని బెడ్ రూంలో రాసలీలలు సాగించారు. ఒక్కసారిగా ఇంటి తలుపు తీసి లోపలికి వెళ్లిన గోవిందరాజ్ భార్య కాంచనాను పరాయి మగాడితో చూడరాని సీన్ లో చూడటంతో మండిపడ్డాడు.
నువ్వే కావాలి డియర్... నా భర్తను చంపేయ్
భార్య కంచనాను పద్దతి మార్చుకోవాలని గోవిందరాజ్ హెచ్చరించాడు. అయినా ఆమె పద్దతి మార్చుకోకపోవడం, కుప్పుస్వామిని పదేపదే కలవడంతో రగిలిపోయిన గోవిందరాజ్ ఆమెను చితకబాదడం మొదలుపెట్టాడు. మన రాసలీలలకు భర్త గోవిందరాజ్ అడ్డు వస్తున్నాడని, అతనిని చంపేస్తే మనం సుఖంగా ఉండటానికి అవకాశం ఉంటుందని కాంచనా ప్రియుడు కుప్పుస్వామికి చెప్పింది. ఆంటీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రియుడు కుప్పుస్వామి గోవిందరాజ్ హత్యకు ప్లాన్ వేశాడు.
తుపాకితో ఢిష్యూం.... ఢిష్యూం
జూన్ 4వ తేదీన గోవిందరాజ్ పని మీద బైక్ లో బయటకు వెళ్లాడు. ఆ సమయంలో నాట్రంపల్లి సమీపంలోని జయంతిపురం దగ్గర గుర్తు తెలియని వ్యక్తులు గోవిందరాజ్ మీద తుపాకితో 16 రౌండ్లు కాల్పులు జరిపారు. విషయం గుర్తించిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు గోవిందరాజ్ ను సేలం మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స విఫలమై గోవింరాజ్ మరణించాడు. నాట్రంపల్లి పోలీసులు కేసు నమోదు చేసి అనేక కోణాల్లో విచారణ చేశారు.
వీడు గూండా కాదు.....ఢాన్ అంతకంటే కాదు
గోవిందరాజ్
టైలర్
పని
చేస్తూ
వడ్డీ
వ్యాపారం
చేస్తున్నాడని,
అతను
రౌడీ
కాదని,
ఢాన్
అంతకంటే
కాదని,
ఎందుకు
16
రౌండ్లు
తుపాకితో
కాల్చి
చంపారు
?
అని
పోలీసులు
అప్పటి
నుంచి
ఆరా
తీస్తున్నారు.
భర్త
చనిపోయాడనే
కొంచెం
కూడా
భాదలేకుండా
కాంచనా
ప్రియుడు
కుప్పుస్వామితో
ఎంజాయ్
చేస్తున్న
విషయం
పోలీసుల
కంటపడింది.
అనగనగా ఓ కంచనా కిల్లర్ స్టోరీ
కిలాడీ
కాంచనాను,
కుప్పుస్వామిని
అదుపులోకి
తీసుకుని
బెండ్
తియ్యడంతో
అసలు
వియం
బయపడిందని
పోలీసులు
అన్నారు.
గోవిందరాజ్
ను
తుపాకితో
కాల్చి
చంపేస్తే
ఆ
కేసు
వేటగాళ్ల
మీదకు
వెలుతుందని
వీరు
ప్లాన్
వేశారు.
ప్రియుడు
కుప్పుస్వామి,
అతని
స్నేహితుడు
వీర
అలియాస్
వీరస్వామి
కలిసి
షికారీలు
(వేటగాళ్లు)
దగ్గర
నాటు
తుపాకి,
తూటాలు
కొనుగోలు
చేసి
గోవిందరాజ్
ను
కాల్చి
చంపారని
పోలీసులు
చెప్పారు.
పరారైన
వీర
అలియాస్
వీరస్వామి
రెండు
నెలల
తరువాత
పోలీసులకు
చిక్కాడు.
ప్రస్తుతం
కాంచనా,
ఆమె
ప్రియుడు
కుప్పుస్వామి
జైల్లో
ఊచలు
లెక్కపెడుతున్నారు.