వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కెనడాలో రైలు ప్రమాదం.. 13 మంది మృతి

|
Google Oneindia TeluguNews

కొత్త సంవత్సంలోకి అడుగుపెడుతున్నవేళ కెనడాలో విషాదం చోటుచేసుకుంది. అక్కడ రైలు పట్టాలు తప్పిన ఘటనలో ఐదుగురు రైల్వే సిబ్బందితో పాటు 8 మంది ప్రయాణీకులు చనిపోయారు. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం తెల్లవారుజామున ఉదయం 6.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు లోకల్ మీడియా పేర్కొంది.

మనీటోబా ఫ్రావిన్స్ లోని పోర్టిగాలా ప్రైరీ ఏరియాను దాటుతుండగా ఇంజన్ అకస్మాత్తుగా పట్టాలు తప్పడంతో ఐదారు బోగీలు బోల్తా పడ్డాయి. ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటంతో పెనువిషాదం తప్పినట్లయిందని, ఇప్పటివరకు 13 మంది చనిపోయినట్లు నిర్ధారించారని మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

13 killed as train derails in Canadas Manitoba province

మనీటోబా ప్రావిన్స్‌ రైలు ప్రమాద ఘటనను సీరియస్ గా తీసుకున్న కెనడా యంత్రాంగం.. ప్రమాదానికి దారితీసిన కారణాలపై దర్యాప్తు ప్రారంభించింది. చనిపోయినవారి మృతదేహాలను గుర్తించి, బంధువులకు అప్పగించే ప్రక్రియ కొనసాగుతున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. కెనడా రవాణ భద్రతా బోర్డు ప్రత్యేకంగా ఎంక్వైరీకి ఆదేశించినట్లు వార్తలొచ్చాయి.

English summary
A passenger train with several people onboard derailed near Portage la Prairie of Canadas Manitoba province on Tuesday, local media reported
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X