వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గ్రామాన్ని చుట్టుముట్టి కాల్పులు: 20మంది మృతి

|
Google Oneindia TeluguNews

అబూజ: బోకోహారం తీవ్రవాదులు మరోసారి పెట్రేగిపోయారు. నైజీరియాలోని ఓ గ్రామంలో బోకోహారం తీవ్రవాదులు జరిపిన కాల్పుల్లో 20 మంది ప్రజలు మృతిచెందారు. బార్నో రాష్ట్రం హావుల్‌ జిల్లాలోని మూరుమూల డెబిరో గ్రామంలో ఈ దాడులు జరిగాయి.

ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. మంగళవారం కొందరు తీవ్రవాదులు ద్విచక్రవాహనాలు, వ్యాన్లలో వచ్చి డెబిరో గ్రామాన్ని చుట్టిముట్టి విచక్షణా రహితంగా కాల్పులకు తెగబడ్డారు.

 20 killed as Boko Haram invades village in Nigeria

ఈ కాల్పుల్లో ఎక్కువగా మహిళలు, చిన్నారులు మృతి చెందినట్లు చెప్పారు. కనిపించిన వారిని కనపడినట్లు కాల్చారని.. ప్రాణ భయంతో పరుగులు తీసి దాడుల నుంచి తప్పించుకున్న బాధితులు చెప్పారు. బోర్నో రాజధాని మైదుగురికి 250 కిలోమీటర్ల దూరంలో ఘటన జరిగిన ప్రదేశం ఉంది.

English summary
Twenty villagers were killed when suspected Boko Haram fighters stormed a remote village in Nigeria's Borno state, shooting sporadically and razing houses, survivors said on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X