వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఊపిరాడక పడవలోని 40 మంది మృతి

|
Google Oneindia TeluguNews

రోమ్: మధ్యధరా సముద్రంలో ఘోర పడవ ప్రమాదం చోటు చేసుకుంది. ఓ పడవ ప్రమాదంలో 40 మంది వలసవాదులు మృత్యువాత పడ్డారు. ఇటలీ నుంచి యూరప్‌కు వెళ్తున్న పడవ అడుగు భాగంలోని గదిలో ఊపిరి ఆడకపోవడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని ఇటలీ నావికాదళ అధికారులు పేర్కొన్నారు.

సంఘటనా సమయంలో పడవలో 300 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. పరిమితికి మించి ప్రయాణికులున్న పడవ మునిగిపోతుండటాన్ని ఇటలీకి చెందిన నేవీ హెలికాప్టర్‌లో ఉన్న అధికారులు గుర్తించారు.

40 migrants die off Italy as EU faces 'worst crisis since WWII'

వెంటనే వారు సహాయక చర్యలు చేపట్టారని ఇటలీ టెలివిజన్ ఛానెల్ రాయ్‌న్యూస్ తెలిపింది.40మంది పడవ ప్రమాదంలో చనిపోగా, మిగితా వారిని రక్షించారు.

లిబియా నుంచి దాటించేందుకు తక్కువ ఛార్జీలు చెల్లించే నల్లజాతీయులు, వలసవాదులను రవాణాదారులు పరిమితికి మించి పడవల్లో కుక్కి తాళం వేస్తారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రమాదం జగరడం చర్చనీయాంశంగా మారింది.

English summary
At least 40 migrants died in the hold of a boat off Italy as the EU struggled to cope with "the worst refugee crisis since World War II", with thousands making dangerous crossings to reach Italy and Greece.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X