వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాంబు ఉందన్న అనౌన్స్‌మెంట్‌తో విమానం నుంచి దూకేశారు: తీరా తేలిందేంటంటే!

విమానంలో ఉన్న ఓ బాత్రూంలో బాంబు పేలుడు హెచ్చరికకు సంబంధించిన ఒక నోట్ కనిపించడంతో ఈ ప్రచారం జరిగింది.

|
Google Oneindia TeluguNews

సిడ్నీ: ప్రయాణికులంతా ఎవరి సీట్లలో వారు కూర్చొని.. విమానం టేకాఫ్ కోసం ఎదురుచూస్తున్న తరుణంలో.. బాంబులు పెట్టారన్న వార్త వారి గుండెలదిరిపడేలా చేసింది. దీంతో అంతా ఒక్కసారిగా విమానం నుంచి బయటకు దూకేశారు. తీరా విమానంలో తనిఖీలు నిర్వహించిన బాంబు స్క్వాడ్.. అలాంటిదేమి లేదని తేల్చిపారేసింది.

ఆస్ట్రేలియాలోని సిడ్నీలో ఈ ఘటన చోటు చేసుకుంది. సిడ్నీ నుంచి ఆల్బరీ నగరానికి వెళ్లడానికి సిద్దంగా ఉన్న విమానంలో.. బాంబు హెచ్చరికకు సంబంధించిన ప్రకటన వినిపించింది. విమానంలో బాంబు ఉన్నట్లు తేలిందని, లగేజీ వదిలేసి ఎవరికి వారు వెంటనే బయటపడాలని అనౌన్స్ మెంట్ ఇచ్చారు.

42 passengers jump off Virgin Atlantic after threatening note found on plane

విమానంలో ఉన్న ఓ బాత్రూంలో బాంబు పేలుడు హెచ్చరికకు సంబంధించిన ఒక నోట్ కనిపించడంతో ఈ ప్రచారం జరిగింది. దీంతో విమానంలో ఉన్న 42మంది ప్రయాణికులు ఒక్కసారిగా బయటకు దూకేశారు. ఆ తర్వాత పోలీసులు, బాంబు స్క్వాడ్ కలిసి తనిఖీలు నిర్వహించగా.. అలాంటిదేమి లేదని తేలిపోయింది. అయితే బాత్రూంలో బాంబు హెచ్చరిక నోట్ ను అందించిన వ్యక్తిని పోలీసులు పట్టుకోగలిగారు.

English summary
As many as 42 passengers jumped off Virgin Atlantic plane after they heard “leave your luggage and Get out and Run” and found a threatening note in the toilet of the plane. The passengers jumped 1.2 metre
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X