లో.... దుస్తులు వేసుకోనందుకు మహిళను విమానం దింపివేసిన సిబ్బంది...! సిబ్బందికి ఎలా తెలిసింది...?
స్పెయిన్లో ఓ విమాన ప్రయాణికు రాలికి ఘొర అవమానం జరిగింది. తోటి ప్రయాణికులు ఆమే దుస్తుల పై పిర్యాధు చేయడంతో విమాన సిబ్బంది సదరు ప్రయాణికురాలు తమ విమానంలో ప్రయాణించేందుకు అభ్యంతరం వ్యక్తం చేశారు..అయితే తాను తన దుస్తులపై వివరణ ఇచ్చినా వినిపించుకోకుండా ఇద్దరు పిల్లలతో కలసి బయటకు పంపించారు. దీంతో సదరు ప్రయాణికురాలు చేసేదేమీ లేక రోజంతా వెయిట్ చేసి మరో విమానయాన సంస్థలో తన గమ్యానికి చేరుకోవాల్సి వచ్చింది.
దుస్తులు సరిగా వేసుకోకపోవడంతో అభ్యంతరం చెప్పిన విమాన ప్రయాణికులు
స్పెయిన్కు చెందిన హ్యరియోట్ ఓస్బోర్నే అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి మలాగా నుండి స్టాన్స్టెడ్కు వెళ్లేందుకు మలాగా ఎయిర్పోర్టుకు వెళ్లారు..తాను బుక్ చేసుకున్న ఈజీ జెట్ ఫ్లైట్ ద్వార ప్రయాణించేందుకు సిద్దమైంది..అన్ని చెకింగ్ల తర్వాత ఫ్లైట్లో కూర్చుంది..అయితే ఆమేను విమాన సిబ్బంది అనూహ్యంగా దింపి వేశారు..ఎందుకంటే ఆమే వేసుకున్న దుస్తులు అసభ్యకరంగా ఉన్నాయని ఆమే లోపల బ్రావేసుకోకుండా ఆఫ్ లో కట్ వేసుకోవడంతో తోటి ప్రయాణికులు అభ్యంతరం చెప్పారు...
లో దుస్తులు వేసుకుని మహిళను దిగాలని ఆదేశించిన సిబ్బంది..
దీంతో విమాన సిబ్బంది రంగంలోకి దిగారు..ప్రయాణికురాలు వేసుకున్న దుస్తులపై ఆభ్యంతరం తెలియజేస్తూ పైన అదనపు టాప్ వేసుకోవాలని రిక్వెస్ట్ చేశారు..ఆమే వేసుకున్న డ్రెస్ టీనేజ్ ప్రయాణికులకు ఇబ్బంది కల్గిస్తుందని చెప్పారు.. అయితే ప్రయాణికురాలు మాత్రం ఎంతకు వినలేదు... తాను ఆ ఎందుకు ఆ డ్రెస్ వేసుకోవాల్సి వచ్చిందో వివరించింది..కాని విమాన యాన ఎంతకు డ్రెస్ కోడ్ పాటించకపోవడంతో వెంటనే ఆమేను బలవంతంగా విమానం దింపివేశారు...
రోజంతా విమానాశ్రయంలో వెయిట్ చేసిన మహిళ
దీంతో హ్యారియెట్ పోలీసులకు పిర్యాధు చేసింది. తనను బలవంతంగా దింపి వేశారని, ప్లెన్లోని అంతమంది ప్రయాణికుల ముందర తనను హేరో హోస్టేస్ అవమానించిందని చెప్పింది..తన విమానంలో రావాలంటే ఖచ్చితంగా టాప్ వేసుకోవాలని ఆదేశించందని చెప్పింది..దీంతో ప్రయాణికురాలు ముందుకు వెళ్లి టాప్ వేసుకుని తిరిగి వస్తుండగా విమాన సిబ్బందితో క్రిందకు దింపివేయాలని చెప్పేందిన పిర్యాధు చేసింది..దీంతో చేసేదేమిలేక మాలాగా విమానాశ్రయంలోనే రోజంతా విశ్రాంతి తీసుకుని తర్వాతి రోజున మరో ఫ్లైట్కు వెళ్లాల్సి వచ్చిందని చెప్పారు.అయితే సదరు ప్రయాణికురాలు వ్యవహరించిన తీరుతోనే ఆమేను దింపివేశామని ఈజీ జెట్ స్పోక్ పర్సన్ తెలిపారు.