వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం: 17 మంది మృతి, చెల్లాచెదురైన రైలు బోగీలు

|
Google Oneindia TeluguNews

తైపీ: తైవాన్‌లో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో 17 మంది గాయపడగా, 100 మంది వరకు మృతి చెందారు. తైవాన్‌లోని నార్త్ ఈస్టర్న్ యిలాన్ కంట్రీలో ఈ దుర్ఘటన జరిగింది. పుయుము ఎక్స్‌ప్రెస్ రైలు యిలన్ కంట్రీలోని దొంగ్‌షాన్ - సుగ్జిన్ స్టేషన్స్ మధ్య పట్టాలు తప్పింది. ఇది తైపీకి సమీపంలో ఉంది.

విషాదంలో రెచ్చిన దొంగలు: రైలు డ్రైవర్ సడన్ బ్రేక్‌వేస్తే ఇంకా ఘోరం!, సిద్ధూ భార్య ఆలస్యంగా రావడంతోవిషాదంలో రెచ్చిన దొంగలు: రైలు డ్రైవర్ సడన్ బ్రేక్‌వేస్తే ఇంకా ఘోరం!, సిద్ధూ భార్య ఆలస్యంగా రావడంతో

ఈ సంఘటన తైవాన్ కాలమానం ప్రకారం సాయంత్రం ఐదు గంటలకు జరిగింది. దాదాపు ముప్పై నుంచి నలభై మంది వరకు ప్రయాణీకులు చిక్కుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ రైలు తైపీలోని షులిన్ స్టేషన్ నుంచి టైటుంగ్‌లోని ఈస్టర్న్ కోస్టల్ కంట్రీకి ప్రయాణిస్తోంది.

A train has derailed on a touristy coastal railway in north-eastern Taiwan, killing at least 17 and injuring some 100 others, Taiwanese media reported on Sunday.

ప్రమాదం జరిగిన సమయంలో రైలులో 310 మంది వరకు ఉన్నారు. రైలు బోగీలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. ఈ విషాదానికి సంబంధించిన పలు ఫోటోలు, వీడియోలను పలువురు సోషల్ మీడియాలలో పోస్టు చేశారు.

English summary
A train has derailed on a touristy coastal railway in north-eastern Taiwan, killing at least 17 and injuring some 100 others, Taiwanese media reported on Sunday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X