వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కిర్గిస్థాన్ లో ఘోర విమానప్రమాదం,32 మంది మృతి

కిర్గిస్తాన్ లో సోమవారం ఉదయం విమాన ప్రమాదం చోటుచేసుకొంది. ఈ ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో 32 మంది మరణించారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

కిర్గిస్తాన్ : కిర్గిస్థాన్ లో ఓ విమానం కూలిపోయిన ఘటనలో 32 మంది మరణించారు. ఈ విమానం నివాస సముదాయాలపై సోమవారం నాడు ఉదయం కూలిపోయింది. ఈ ఘటన ఎలా జరిగిందనే విషయమై అధికారులు ఆరా తీస్తున్నారు.

టర్కీష్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం హంకాంగ్ ఇస్తాంబుల్ వరకు వెళ్తోంది.అయితే కిర్గిస్తాన్ మీదుగా ఈ విమానం వెళ్తోంది. కిర్గిస్తాన్ రాజధాని బిష్కేక్ మీదుగా వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకొంది.

at least 32 dead in plane crash in lyrgyzstan

సోమవారం ఉదయం ఏడున్నర గంటల సమయంలో ఈ విమాన ప్రమాదం చోటుచేసుకొన్నట్టుగా కిర్గిస్థాన్ అధికారులు తెలిపారు. ఈ ఘటనలో దాచా సూగ్రామానికి చెందిన గ్రామస్థులు ఎక్కువగా మరణించినట్టుగా ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.

ఈ విమాన ప్రమాదంలో నలుగురు పైలెట్లు కూడ మరణించారని అధికారులు ప్రకటించారు.మరో వైపు ఈ ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తును చేపట్టారు అధికారులు.

English summary
a cargo plane attempting to land at kyrgyzstan's main airport in thick fog crashed in a populated area Monday, authorities at the airport said, leaving at least 32 people dead.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X