వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కాబూల్‌లో వరుస పేలుళ్లు: 40 మంది దాకా మృతి

By Pratap
|
Google Oneindia TeluguNews

కాబూల్: అఫ్గనిస్తాన్ రాజధాని కాబూల్‌లో వరుస పేలుళ్లు సంభవించాయి. ఈ ంఘటనలో కనీసం 40 మంది మరణించి ఉంటారని అనుమానిస్తున్నారు. పలువురు గాయపడ్డారు. గురువారంనాడు ఈ సంఘటనలు చోటు చేసుకున్నాయి..

తబయాన్ సాంస్కృతిక కేంద్రాన్ని లక్ష్యం చేసుకుని ఈ పేలుళ్లు సంభవించాయి. అఫ్గానిస్తాన్‌పై సోవియట్ దాడికి సంబంధించిన 3వ వార్షిక కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా ఈ పేలుళ్లు సంభవించాయి.

 At Least 40 Dead In Multiple Kabul Blasts

ఆ కేంద్రం అఫ్గాన్ వాయిస్ ఏజెన్సీకి సమీపంలో ఉంది. ఈ పేలుళ్లకు తాము బాధ్యలమంటూ ఇప్పటి వరకు ఎవరూ చెప్పుకోలేదు. రెండు వరుస పేలుళ్లు సంభవించాయి.

అయితే, మూడో పేలుడు కూడా సంభవించిందని చెబుతున్నారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రికి వచ్చినవారిలో ఐదుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.

English summary
At least 40 people were killed and many others wounded in multiple blasts in Kabul on Thursday, officials said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X