వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఘోర రోడ్డు ప్రమాదం: 50మంది మృతి

|
Google Oneindia TeluguNews

నైరోబీ: కెన్యాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నైరోబీ నుంచి కుసుము వెళ్తున్న బస్సు బోల్తా పడటంతో 50 మంది ప్రయాణికులు మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు.

 At least 50 killed in Kenya bus crash

బస్సులో 70 మంది వరకు ప్రయాణికులు ఉన్నారని, డ్రైవర్‌ నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకుండా డ్రైవర్‌ ఇష్టానుసారంగా బస్సును నడపటంతోనే ప్రమాదం చోటు చేసుకున్నట్లు చెప్పారు.

మృతుల్లో 12 మంది మహిళలు, ఏడుగురు చిన్నారులు ఉన్నారు. క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, బస్సుకు ఎలాంటి లైసెన్సులు లేవని రవాణాశాఖ అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

English summary
At least 50 people, including seven children, were killed in a bus crash west of Nairobi, Kenya, on Wednesday, police said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X