14 మంది పౌరులను కాల్పిచంపిన పాక్ ఉగ్రవాదులు
పాకిస్తాన్ లో ఉగ్రవాదుల నరమేధం మరోసారి బయటపడింది. పాకిస్థాన్ లోనే బలుచిస్తాన్ లో ఓ బస్సును అడ్డుకున్న ఉగ్రవాదులు 14 మందిని కాల్చి చంపారు.
బలుచిస్తాన్ ప్రత్యేకవాద ఉగ్రవాదులు మరోసారి నరమేధానికి దిగారు ,టార్గెట్ చేసి 14 మందిని కాల్చి చంపారు.పాకిస్థాన్ లోని బలుచిస్తాన్ లో లోని గ్వాదర్ లో రోడ్డుపై వెళుతున్న 36 మంది ఉన్న బస్సును ఉగ్రవాదులు అడ్డుకున్నారు. వారందరిని దిగాలని బెదిరించారు. అనంతరం వారి వద్ద గుర్తింపు కార్దులను చెక్ చేసిన ఉగ్రవాదులు అందులో నుండి 14 మందిపై కాల్పులు జరిపి ప్రాణాలు తీశారు. కాగా ఈ ఘటన కు పాల్పడినట్టు బలుచిస్తాన్ ప్రత్యేక వాదులు ప్రకటించారు . కాగా గుర్తింపు కార్డుల ఆధారంగా బలుచిస్తాన్యెతరులను గుర్తించి వారిని మరో ప్రాంతానికి తీసుకెళ్లి కాల్చి చంపారని తెలిపారు. కాగా వారిలో చాలమందిని తలపై గురిపెట్టి కాల్చినట్టు చెప్పారు. కాగా బలుచిస్తాన్ వేర్పాటు వాదులు పాకిస్తాన్ లోని పంజాబ్ ప్రాంతానికి చెందిన వారిని టార్గెట్ చేస్తూ దాడులు చేస్తున్నారని అక్కడి అధికారులు