వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చైనాలో పవర్ ప్లాంట్ కుప్పకూలి 68 మంది దుర్మరణం

|
Google Oneindia TeluguNews

బీజింగ్: చైనాలో నిర్మాణంలో ఉన్న విద్యుత్ ప్లాంట్ కుప్పకూలిపోవడంతో 68 మంది కార్మికులు దుర్మరణం చెందారు. తూర్పు చైనాలోని జియాంగ్స్ ఫ్రాన్సిస్ ప్రాంతంలోని ఫంగ్ చెంగ్ లో విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మాణంలో ఉంది.

గురువారం ఈ విద్యుత్ ప్లాంట్ దగ్గర పనులు జరుగుతున్నాయి. అయితే ఒక్క సారిగా కట్టడం కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో దాదాపు 68 మందికి పైగా దుర్మరణం చెందారని చైనాకు చెందిన క్షినువా మీడియా తెలిపింది.

China power plant collapse kills at least 68 people

కట్టడం శిథిలాల కింద వంద మందికి పైగా కార్మికులు చిక్కుకున్నారని, వారిని రక్షించడానికి ప్రయత్నిస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. తీవ్రగాయాలైన క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించారు.

English summary
At least 40 people have died and others are still trapped after a platform under construction at a power plant's cooling tower in eastern China's Jiangxi province collapsed on Thursday, state news agency Xinhua said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X