వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చేపలకు కరోనా ... ఇండియా నుండి దిగుమతులను నిలిపేసిన చైనా

|
Google Oneindia TeluguNews

చైనాలో మరో మారు కరోనా కలకలం రేగింది. దిగుమతి చేసుకున్న ఆహారపదార్థాల్లో కరోనా వైరస్ ఉండటం చైనాలో కలకలం సృష్టించింది. భారతదేశం నుండి దిగుమతి చేసుకున్న చేపలలో కోవిడ్ -19 వైరస్ ఉండడంతో భారత సంస్థ నుండి చేపల దిగుమతిని తాత్కాలికంగా నిలిపివేయాలని చైనా ప్రభుత్వం శుక్రవారం నిర్ణయం తీసుకుంది.

భారతదేశం యొక్క బసు ఇంటర్నేషనల్ నుండి చేపల దిగుమతిని నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్న చైనా సర్కార్ ఒక వారం పాటు చేపల దిగుమతిని నిలిపివేస్తామని కస్టమ్ కార్యాలయం ద్వారా తెలిపింది. బసు ఇంటర్నేషనల్ సంస్థ చైనాకు పంపించిన కటిల్ ఫిష్ యొక్క మూడు నమూనాలలో కరోనావైరస్ ను గుర్తించినట్లుగా సమాచారం. దీంతో ఒక వారం పాటు దిగుమతులు నిలిపివేసినట్లుగా వెల్లడించింది.
ఒక వారం తరువాత దిగుమతులు తిరిగి ప్రారంభమవుతాయని జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ ఒక ప్రకటనలో తెలిపింది.

China Suspends Fish Imports From Indian Company After Detecting corona in Samples

ఈ వారం చైనా ఇండోనేషియా సంస్థ పిటి నుండి కూడా దిగుమతులను నిలిపివేసింది. సంస్థ సరఫరా చేసిన చేపల ఉత్పత్తుల నమూనాలలో కరోనావైరస్ ను కస్టమ్స్ గుర్తించిన తరువాత అనుగ్రహ్ లాట్ ఇండోనేషియా సంస్థ ఉత్పత్తులను కూడా 7 రోజుల పాటు సస్పెండ్ చేస్తున్నట్లు గా ప్రకటించింది. ఈ 7 రోజుల తరువాత తిరిగి చేపల దిగుమతి జరగనున్నట్లుగా తెలుస్తోంది.

English summary
The Chinese government on Friday decided to temporarily halt import of fish from an Indian firm after Covid-19 was detected in several samples. China’s custom office said it will suspend fish imports from India’s Basu International for a week. IT detected coronavirus in three samples taken from the outer packaging of frozen cuttlefish of the company.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X